Prajakshethre News & : DEVOTIONAL https://prajakshethrenews.com/rss/category/devotional Prajakshethre News & : DEVOTIONAL en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ దేవాలయంలో దేవి నవరాత్రుల్లో మహాద్భుతం https://prajakshethrenews.com/సుల్తాన్-షాహి-శ్రీ-జగదాంబ-దేవాలయంలో-దేవి-నవరాత్రుల్లో-మహాద్భుతం https://prajakshethrenews.com/సుల్తాన్-షాహి-శ్రీ-జగదాంబ-దేవాలయంలో-దేవి-నవరాత్రుల్లో-మహాద్భుతం సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ దేవాలయంలో దేవి నవరాత్రుల్లో మహాద్భుతం

సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న మహిళా భక్తులు

ఓ భక్తురాలి పళ్లెంలో పులి పాదం ముద్రల దర్శనం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సుల్తాన్ షాహిలోని శ్రీ జగదాంబ దేవాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారి ఆధ్వర్యంలో మహిళాభక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేస్తుండగా ఓ భక్తురాలి పల్లెంలో పసుపుపై పులి పాదం ముద్రలు ప్రత్యక్షమయ్యాయి. దీంత పూజల్లో పాల్గొన్న మహిళ భక్తులందరూ భక్తిపారవశ్యంతో పులి పాదం గుర్తులను తిలకించారు. దేవి నవరాత్రుల సందర్భంగా అనునిత్యం సామూహిక కుంకుమార్చన సందర్భంగా మహిళలందరికీ దేవాలయం కమిటీ తరపున పూలు, పసుపు, కుంకుమ అందజేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.  కుంకుమార్చన పూర్తయిన అనంతరం మహిళా భక్తులందరూ తమ తమ పూజా సామాగ్రిని తిరిగి పూజారికి అప్పగించి వెళుతుంటారు. ఈ నేపధ్యంలోనే మహా అద్భుతం చోటుచేసుకుంది. ఓ భక్తురాలు తన పూజా సామాగ్రిని పూజారికి అప్పగిస్తున్న సమయంలో పులి పాదం ముద్రలు  దర్శనం ఇవ్వడంతో ఆ భక్తురాలుఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆలయ పూజారి దానిని పరిశీలించి శ్రీ జగదాంబికా అమ్మవారు పులిపై స్వారీ చేస్తూ భక్తులకు ఈ విధంగా దర్శనమిచ్చిందని పేర్కొన్నారు.

]]>
Sun, 28 Sep 2025 09:48:04 +0530 admin
రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట https://prajakshethrenews.com/రికార్డు-బ్రేక్-చేసిన-బాలాపూర్-గణేష్-లడ్డు-వేలం-పాట https://prajakshethrenews.com/రికార్డు-బ్రేక్-చేసిన-బాలాపూర్-గణేష్-లడ్డు-వేలం-పాట

రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట

*హోరాహోరీగా సాగిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట*

*రూ. 35 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డును సొంతం చేసుకున్న లింగాల దశరథ్ గౌడ్*

*లడ్డును బీజేపీ అగ్రనేతలకు పంపిణీ చేస్తాం.......  దథరథ్ గౌడ్*

*బాలాపూర్ గణేష్ ని దర్శించుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*

*మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి*

*బడంగ్ పేట్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి*

*భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్*

ప్రజా క్షేత్ర్ , సెప్టెంబర్ 6 :

హైదరాబాద్ లో కదిలో తొలివినాయకుడు ... బాలాపూర్ గణపతి 21 కిలోల లడ్డు వేలం పాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం బొడ్డురాయి వేదికయ్యింది. ఎంతో ఉత్కంఠగా  ఎదురుచూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట వేలాదిమందిభక్త జన సందోహం నడుమ చంపాపేట్ కు చెందిన మర్రి రవికిరణ్ రెడ్డి, ఎల్ బినగర్ అర్బన్ గ్రూప్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, కర్మాన్ ఘాట్ కుచెందిన లింగాల దశరథ్ గౌడ్, కర్మాన్ ఘాట్ కు చెందిన కంచర్ల శివా రెడ్డి, కందుకూరు కొత్తగూడెం కు చెందిన సామరామ్ రెడ్డి (దయ), హైదరాబాద్ కు చెందిన పిఎస్ కె ( PSK) గ్రూప్, చంపాపేట్ కు చెందిన జిట్టా పద్మా సురేందర్ రెడ్డి అనే ప్రధాన పోటీదారుల మధ్య రూ.1016 తో ప్రారంభమై హోరాహోరీగా సాగిన పోరులో రూ. 35లక్షలకు కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు 21 కిలోల లడ్డును సొంతం చేసుకున్నారు. తాజాగా 32వ సారి బాలాపూర్ గణేష్ లడ్డును వేలం పాటలో  దక్కించుకున్న జాబితాలో లింగాల దశరథ్ గౌడ్ చేరిపోయారు. 45 వసంతాల గణేష్ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గత  32 సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్  లడ్డు వేలం పాటకు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ, ప్రపంచ వ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2020లో బాలాపూర్ గణపతి లడ్డు వేలం పాటను రద్దు చేశారు.  దీంతో ఆ లడ్డును అప్పట్లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి  బృందం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుకరించారు. 2021లో జరిగిన వేలం పాట కంటే 2022లో  5.70లక్షలు రెట్టింపు, 2022 లో జరిగిన వేలం పాట కంటే 2023లో 2.40 లక్షలు, 2023 లో జరిగిన వేలం పాట కంటే 2024లో రూ. 3,01,000 లక్షలు ఈ  యేడు రూ. 4.99 లక్షలు అధిక ధర పలికింది. బాలాపూర్ లడ్డువేలం పాట చరిత్రలో ఈ యేడు రికార్డు బ్రేక్ చేసింది. లడ్డు వేలం పాటలో గడిచిన 31 ఏళ్లలో రూ.2,39,52,950కోట్ల రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సొంతం కాగా అందులో ని రూ. 1,64,87,970 కోట్ల రూపాయలతో బాలాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగింది. అయితే ఈ ఏడు జరిగిన వేలం పాటతో కలిపి రూ.2కోట్ల 74లక్షల 52వేల 950 రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సొంతమయ్యాయి. అయితే గత సంవత్సరం 2024లో బాలాపూర్ గణేష్ లడ్డు ను వేలం పాటలో దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి రూ. 30,01,000 లక్షల నగదు ను గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డికి అందజేశారు. నగదు ను అందజేసిన కొలను శంకర్ రెడ్డికి గణేష్ ఉత్సవసమితి తరపున లక్ష రూపాయల విలువ గల బంగారు చైన్ ను అందజేశారు.

*తెల్లవారుజామున 5గంటలకే ప్రారంభమయిన నిమజ్జన పూజలు* ....

తెల్లవారుజామున 5గంటల నుంచే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి.  అనంతరం బాలాపూర్ గణేష్ మండపం నుంచి  బాలాపూర్ పుర వీధులగుండా సన్నాయి మేళాలు .. భజన కార్యక్రమాల నడుమ బాలాపూర్ గణపతి ఊరేగింపుగా ముందుకు కదిలింది.  దారిపొడవునా బాలాపూర్ గ్రామస్థులు  కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతులు పట్టారు. 10.34 గంటల ప్రాంతంలో బాలాపూర్ గణపతి డిసిఎం వ్యాన్ లో బొడ్డురాయి వద్దకు చేరుకుంది. ఉదయం 10.54 గంటలకు బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట అట్టహాసంగా ప్రారంభయ్యింది.

*బొడ్డురాయి వద్దకు 1.30గంటలు ఆలస్యంగా చేరుకున్న బాలాపూర్ గణేష్* .....

బాలాపూర్ గ్రామ పురవీధుల్లో బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని డీసీఎం వ్యాన్లో ఊరేగిస్తుండగా ఉదయం 9.10గంటలకు ఒక్కసారిగా డీసీఎం వ్యాన్ లెఫ్ట్ సైడ్ కమాన్ పట్టిలో విరిగి పోవడంతో ఒక్కసారిగా భారీ గణేష్ విగ్రహం ఒక వైపుకు ఒరగడంతో, ఎక్కడ  గణేష్ విగ్రహం కిందపడుతుందోనని ఒక్కసారిగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. రోడ్డుకు సమాంతరంగా వెళ్ళాల్సిన డీసీఎం వ్యాన్ అదుపుతప్పుతుండడం... భారీ విగ్రహం ఓ పక్కకు ఒరగడం ద్వారా గల్లీల్లో ఉన్న ఇండ్లకు సంబంధించిన రేకులతో పాటు డీసీఎం వ్యాన్కు అడ్డుగా ఉన్న ఇండ్లముందు నిర్మించుకున్న అరుగులను తొలగించారు. దీంతో 9గంటల వరకు బాలాపూర్ గ్రామ బొడ్డురాయి వద్దకు చేరుకోవాల్సిన బాలాపూర్ గణేష్ విగ్రహం గంటన్నర ఆలస్యమయ్యింది. 

*హోరా హోరీగా సాగిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట* ......

బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున రూ. 1016 లతో వేలం పాట అట్టహాసంగా ప్రారంభమయ్యింది. దివంగత కొలను మోహన్రెడ్డి రూ.50వేలు, మర్రి రవికిరణ్రెడ్డి ఒక లక్ష, సామ ప్రణీత్ రెడ్డి రూ.2లక్షలు, లింగాల దశరథ్ గౌడ్, రూ.3లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.4లక్షలు, సామ రామ్ రెడ్డి రూ.6లక్షలు, పిఎస్ కె గ్రూప్ రూ. 7లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.8లక్షలు, మర్రి రవికిరణ్ రెడ్డి రూ.9లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.10లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.11లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.12లక్షలు, సామ రాంరెడ్డి రూ.13లక్షలు, పి ఎస్ కె గ్రూప్ రూ.14లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.15 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.16లక్షలు, మర్రి రవికిరణ్రెడ్డి రూ.17లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.18లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.19 లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.20లక్షలు, సామ రాంరెడ్డి రూ.21లక్షలు, పిఎస్ కె గ్రూప్ రూ.22 లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.23 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.24 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.25 లక్షలు, మర్రి రవికిరణ్ రెడ్డి రూ.26 లక్షలు, సామ రాం రెడ్డి రూ.27 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.28లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ. 29 లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.30లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.30.25 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ. 30.50లక్షలు, సామ రాంరెడ్డి రూ.30.75 లక్షలు, మర్రి రవికిరణ్ రెడ్డి రూ.31 లక్షలు, పిఎస్ కె గ్రూప్ 31.25 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి 31.50లక్షలు, కంచర్ల శివారెడ్డి 31.75 లక్షలు, సామ రాం రెడ్డి రూ.32 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి 32.25 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ 32.50 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ. 32.75 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.32.80వేలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.33 లక్షలు, లింగాల దశరథ్ రౌడ్ రూ.33.25లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.33.50లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.33.75లక్షలు ,సామ ప్రణీత్ రెడ్డి రూ.33.80లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ. 33.90లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ. 33.95లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.34లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ. 34.25లక్షలు, కంచర్ల శివారెడ్డి 34.50లక్షలు, సామ రాం రెడ్డి రూ.34.70లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.34.75లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలు ఒకటవ సారి... రెండవసారి... మూడవసారి అంటూ బాలాపూర్ గణేష్ లడ్డును దక్కించుకున్న 32వ జాబితాలో చేరిపోయారు.  

*హాజరయిన ప్రముఖులు*.....

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బాలాపూర్ గణేష్ లడ్డు  వేలం పాటకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, జెడ్పి చైర్మన్ తీగల హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, బడంగ్ పేట్  మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహా రెడ్డి, భాగ్య నగర్ గణేష్ ఉత్సవసమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, కార్యదర్శి శశిధర్, పీ స్థానిక కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు కొలను శంకర్ రెడ్డి, దైవాజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. 

*రూ. 35 లక్షలకు లడ్డును సొంతం చేసుకున్న లింగాల దశరథ్ గౌడ్*..

బాలాపూర్ గణేష్ లడ్డును వేలం పాటలో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని లింగాల దశరథ్ గౌడ్ అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా వేలం పాటలో పాడుతున్న తనకు 2025 లో లడ్డు దక్కడం అదృష్టం గా భావిస్తున్నానన్నారు. ఈ లడ్డును కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఎంపి ఈటెల రాజేందర్ లతో పాటు బీజేపీ అగ్రనేతలకు పంపిణీచేస్తామని ధశరథ్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడైన దశరథ్ గౌడ్ కు స్టీల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

]]>
Sat, 06 Sep 2025 22:30:02 +0530 admin
బాసర సరస్వతి సన్నిధిలో అలరించిన అష్టావధానం https://prajakshethrenews.com/బాసర-సరస్వతి-సన్నిధిలో-అలరించిన-అష్టావధానం https://prajakshethrenews.com/బాసర-సరస్వతి-సన్నిధిలో-అలరించిన-అష్టావధానం బాసర సరస్వతి  సన్నిధిలో అలరించిన అష్టావధానం
బాసర, ఆగష్టు 26 :
జ్ఞాన సరస్వతి మాత వెలసిన బాసర పట్టణంలో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమంలో కోటి  పార్థివ లింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము లో వ్యవస్థాపక అధ్యక్షులు నిర్మల అంబికానాథ శర్మ ఆధ్వర్యంలో , ఆసిఫాబాద్ కు చెందిన మాడుగుల నారాయణమూర్తి  నిర్వహించిన అష్టావధానం సాహిత్య ప్రియులందరినీ ఆలరించింది. బాసరలోని ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఈ అష్టావధానం జరిగింది. ఇందూరు కవులు డాక్టర్ గణపతి అశోక శర్మ అధ్యక్షతన జరిగిన, ఈ అవధానానికి సమన్వయకర్తగా డాక్టర్ కాసర్ల నరేశ్ రావు వ్యవహరించారు. పృఛ్ఛకులుగా కవి పండితులు,నిషిద్ధాక్షరిని తొగరి రాజేశ్వర్ ,సమస్యను ప్రవీణ్ కుమార్ శర్మ, దత్తపదిని చింతల శ్రీనివాస్ గుప్త ,వర్ణనను డాక్టర్ శారద, న్యస్తాక్షరిని గుడి రాజేశ్వర శర్మ సిద్ధాంతి, అప్రస్తుత ప్రసంగాన్ని కంకణాల రాజేశ్వర్, ఆశువును ఇందారపు మధుకర్ శర్మ నిర్వహించారు. రసవత్తరంగా జరిగిన ఈ అవధానంలో పృఛ్ఛకులు అడిగిన ప్రశ్నలకు అవధాని సమయస్ఫూర్తితో, పాండిత్య పటిమతో చక్కటి సమాధానాలు చెప్పారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ అవధానం అందరికీ పద్యగాన వినోదాన్ని పంచి సరస్వతీ మాతకు అక్షర  నీరాజనాన్ని అందించిందని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు అంబికానాథ శర్మ దంపతులు, ఆసిఫాబాద్ నుంచి వచ్చిన కవులు, మూడ నాగభూషణం గుప్త విద్యాలయానికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం అష్టావధానిని పృఛ్ఛకులను ఆలయ నిర్వహకులు ఆలయ సంప్రదాయం ప్రకారం గా సత్కరించారు.

]]>
Wed, 27 Aug 2025 21:15:56 +0530 admin
పూర్ణాహుతితో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు https://prajakshethrenews.com/పూర్ణాహుతితో-ముగిసిన-ఒంటిమిట్ట-శ్రీ-కోదండరామస్వామివారి-పవిత్రోత్సవాలు https://prajakshethrenews.com/పూర్ణాహుతితో-ముగిసిన-ఒంటిమిట్ట-శ్రీ-కోదండరామస్వామివారి-పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
 ఒంటిమిట్ట‌ శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మ‌హాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్టార్చ‌న‌, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి.

]]>
Wed, 27 Aug 2025 21:08:19 +0530 admin
యాదగిరిగుట్ట కు మూడు ఐ ఎస్ ఓ.. గుడ్ గవర్నన్స్ సర్టిఫికెట్స్ https://prajakshethrenews.com/యాదగిరిగుట్ట-కు-మూడు-ఐ-ఎస్-ఓ-గుడ్-గవర్నన్స్-సర్టిఫికెట్స్ https://prajakshethrenews.com/యాదగిరిగుట్ట-కు-మూడు-ఐ-ఎస్-ఓ-గుడ్-గవర్నన్స్-సర్టిఫికెట్స్ *యాదగిరిగుట్ట కు మూడు ఐ ఎస్ ఓ.. గుడ్ గవర్నన్స్ సర్టిఫికెట్స్*

*దేశంలోనే ఎనర్జీ ఆడిట్ ను నిర్వహించిన తొలి ఆలయంగా యాదగిరిగుట్ట*
*డిప్యూటీ సి.ఎం చే అందుకున్న ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, గుట్ట ఈ.ఓ వెంకట్ రావు*.
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్  ::
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయానికి నాలుగు  ISO 9001 , ISO 22000 లతో కలిపి నాలుగు  సర్టిఫికేషన్ పురస్కారాలు యాదగిరి గుట్ట లయానికి లభించాయి. దేశంలోనే ఎనర్జి ఆడిట్ నిర్వహించిన మొట్ట మొదటి ఆలయంగా, స్వామివారి అన్న,  ప్రసాదాల విషయంలో అత్యంత ఉన్నత ప్రమాణాలు, గుట్ట సందర్శనకు వచ్చే యాత్రికులకు మెరుగైన , సంతృప్తికర సౌకర్యాలు కల్పించడం, భక్తులకు సంతృప్తికరమైన దైవ దర్శనం కల్పించడం, తదితర అంశాలకు ఈ నాలుగు అవార్డులు లభించాయి.  గత రెండు నెలలుగా విజయవంతంగా ఐఎస్ఓ ఇన్స్పెక్షన్ సర్టిఫికేషన్, ఆడిట్ ను  HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఆధ్వర్యంలో గుట్టలో నిర్వహించారు.. కాగా ఈ ISO సర్టిఫికెట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయ, సి.ఎస్ రామకృష్ణా రావు ల సమక్షంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ఎండోమెంట్ కమీషనర్, యాదగిరిగుట్ట కార్యనిర్వహణాధికారి వెంకట్ రావు లకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ బాధ్యులు ఆలపాటి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

]]>
Wed, 20 Aug 2025 15:30:08 +0530 admin
9న భువనగిరి స్వర్ణగిరి దేవాలయం లో గిరిప్రదక్షిణ https://prajakshethrenews.com/9న-భువనగిరి-స్వర్ణగిరి-దేవాలయం-లో-గిరిప్రదక్షిణ https://prajakshethrenews.com/9న-భువనగిరి-స్వర్ణగిరి-దేవాలయం-లో-గిరిప్రదక్షిణ 9న భువనగిరి  స్వర్ణగిరి దేవాలయం లో గిరిప్రదక్షిణ
ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట, ఆగస్టు 7:
 నెల 9 తేదీ శనివారం రోజు శ్రవణా నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం 6:00 గంటలకు తెలంగాణ యాదాద్రి తిరుమలగా పేరుగాంచిన స్వర్ణగిరి దేవస్థానంలో ( భువనగిరి మానేపల్లి హిల్స్ )గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు.  ఆ రోజు వేకువజామున స్వర్ణగిరి దివ్య క్షేత్రాన్ని సందర్శించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.గిరి ప్రదక్షణలో పాల్గొనాలనుకునే భక్తులందరూ హిందూ సాంప్రదాయ దుస్తులతో స్వామివారి పాదాల వద్దకు చేరుకోవాలని సూచించారు

]]>
Thu, 07 Aug 2025 23:28:44 +0530 admin
శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో...అర్చక సేవలో ఐదు దశాబ్దాలు https://prajakshethrenews.com/శ్రీ-లక్ష్మీ-నృసింహుని-సన్నిధిలోఅర్చక-సేవలో-ఐదు-దశాబ్దాలు https://prajakshethrenews.com/శ్రీ-లక్ష్మీ-నృసింహుని-సన్నిధిలోఅర్చక-సేవలో-ఐదు-దశాబ్దాలు శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో...అర్చక సేవలో ఐదు దశాబ్దాలు
పదవీ విరమణోత్సవంలో ప్రధానార్చకులు నల్లంది గల్  లక్ష్మీనరసింహచార్యులు
ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట ,ఆగస్టు4 :
భక్తుల కొంగుబంగారంగా కోట్లాదిమంది భక్తుల పూజలు అందుకుంటున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో అనేక అర్చక హోదాలలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన తన జీవితం ధన్యమైందని, దేవస్థానం అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావడం పూర్వజన్మ సుకృతం అని, జీవితాంతం ఆధ్యాత్మిక సేవలో గడుపుతానని ప్రధాన అర్చకులుగా పదవీ విరమణ చేసిన నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు అన్నారు. తన అర్చక సేవలకు సహకారం అందించిన ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ,విఐపి లకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్లకు, ఉన్నతాధికారులకు, యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులకు ,సిబ్బందికి, భక్తులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎస్ వెంకట్రావు, కలెక్టర్ ఎం హనుమంతరావు, ఇతర అధికారులు, సిబ్బంది ,అర్చకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సన్మానించారు. శ్రీ స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఆయన చేసిన సేవలు యాదగిరి దేవస్థానం చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వేణుగోపాల పురం గ్రామానికి చెందిన ధర్మచార్యులు సీతమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు 1979 డిసెంబర్ 13 న యాదగిరిగుట్ట ఆలయంలో పరిచారకుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. అంచలంచలుగా ఎదిగి, పదోన్నతులు పొంది ప్రధాన ఆచార్యులుగా ఉద్యోగ విరమణ చేశారు, ఈ కార్యక్రమంలో కాంచి, మేలుకోటి ( కర్ణాటక)  తిరుమల, అహోబిలం, ఒంటిమిట్ట, కదిరి, అన్నవరం, సింహాచలం, భద్రాచలం తదితర దేవాలయాలకు చెందిన అర్చకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు.

]]>
Mon, 04 Aug 2025 22:55:15 +0530 admin
స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్​ గణేష్​ మండప నిర్మాణం https://prajakshethrenews.com/స్వర్ణ-గిరి-దేవాలయం-నమూనాలో-బాలాపూర్-గణేష్-మండప-నిర్మాణం https://prajakshethrenews.com/స్వర్ణ-గిరి-దేవాలయం-నమూనాలో-బాలాపూర్-గణేష్-మండప-నిర్మాణం స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్​ గణేష్​ మండప నిర్మాణం

ప్రజా క్షేత్ర్,  వెబ్ న్యూస్ :

స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్​  భారీ గణేష్​  మండపం నిర్మిస్తున్నారు. ఇప్పటికే డెకరేటర్​ సుధారక్​ ఆధ్వర్యంలో కలకత్తాకు చెందిన 40 మంది కళాకారుల బృందం ఇప్పటికే గణేష్​ మండప  పనులను శామీర్​ పేట్ లో ​  ప్రారంభించారు. శామీర్​ పేట్​ లో నిర్మాణ  పనులు పూర్తయ్యాక ఆగస్టు 15 అనంతరం బాలాపూర్​ గ్రామంలో స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది అయోధ్య రామమందిరం ఆకృతిలో తయారుచేసిన విషయం విధితమే.

]]>
Tue, 29 Jul 2025 23:14:26 +0530 admin
ఆగ‌స్టు 8న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు: టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం https://prajakshethrenews.com/ఆగస్టు-8న-వరలక్ష్మీ-వ్రతానికి-విస్తృత-ఏర్పాట్లు-టీటీడీ-జేఈవో-వి-వీరబ్రహ్మం https://prajakshethrenews.com/ఆగస్టు-8న-వరలక్ష్మీ-వ్రతానికి-విస్తృత-ఏర్పాట్లు-టీటీడీ-జేఈవో-వి-వీరబ్రహ్మం ఆగ‌స్టు 8న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు:  

టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం
ప్రజా క్షేత్ర్, తిరుపతి :

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈవో వీర‌బ్ర‌హ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో సోమ‌వారం జేఈవో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు(ఇద్దరు) రూ.1000/- చెల్లించి పాల్గొనవచ్చన్నారు. ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు. త అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆకట్టుకునేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో మరింత ఆకర్షిణీయంగా, ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసర రహదారులు, సమీప ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్, సెక్యూరిటీ  సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాలలో పెండాల్స్, సూచిక బోర్డులు, ఎల్.ఈ.డీ స్క్రీన్ లు  ఏర్పాటు చేయాలన్నారు.  అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

పురాణ ప్రాశస్త్యం....

పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు స్కంద, భవిష్యోత్తర పురాణాల ద్వారా తెలుస్తుంది. కావున సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రవణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని అర్చకులు తెలిపారు.  

]]>
Mon, 28 Jul 2025 22:11:15 +0530 admin
*అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు* https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-పాతనగర-బోనాల-ఉత్సవాలు https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-పాతనగర-బోనాల-ఉత్సవాలు *అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు*

*రాష్ట్ర  ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు*

*బంగారు బోనం సమర్పించిన మహిళా ప్రముఖులు*

ప్రజా క్షేత్ర్, చార్మినార్​  : 

బోనాల పండుగ పర్వదిన వేడుకలను పాతబస్తీ ప్రజలు ఆదివారం భక్తిశ్రద్దలతో కన్నుల పండువగా జరుపుకున్నారు. సుధూర ప్రాంతాలంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనం, నైవేద్యం, సాక సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. గత తొమ్మిదిరోజులుగా ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించిన భక్తులు పర్వదినాన అమ్మవారికి బోనాలు సమర్పించి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. దక్షణమండలం డిసిపి స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో గట్టి పోలీస్​ బందోబస్తు నడుమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాతనగరంలో పలు ప్రధాన దేవాలయాలతో పాటు వీధులు వేలాది మంది భక్తులతో క్రిక్కిరిసాయి. గంటల తరబడి క్యూలో నిలబడి మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. హుషారెత్తించే గీతాలు... జానపదగేయాలు... డప్పువాయిద్యాలు... పోతరాజుల వీరంగం.... నృత్యాలు చేస్తూ పాతనగర వాసులు బోనాల పండుగ పర్వదినాన్ని అత్యంతవైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ప్రముఖులతో పాటు సినీనటులు, మంత్రులు, ఎమ్మల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాగం రాకతో పాతబస్తీ సందడిగా మారింది. పాతనగరంలోని 117వ ఉత్సవాలు జరుపుకుంటున్న లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం , హరిబౌళి శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, శ్రీ బంగారుమైస్మ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయం, చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, చందులాల్​ బేలాలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, సుల్తాన్​షాహి శ్రీ జగదాంబ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం,  అలియాబాద్​లోని శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్టలోని  బంగారు మైసమ్మ దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయాలను ప్రముఖ సినీనటులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆయా ఆలయాలలో అమ్మవారికి  మహాభిషేకం, బోనాల సమర్పణ, శాంతి కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రం ప్రభుత్వం తరపున పలు దేవాలయాలోని అమ్మవారికి పట్టువస్త్రాలు, శాంతి కళ్యాణం కోసం తలంబ్రాలను సమర్పించారు. ఆదివారం తెల్లవారుజామున లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో మాజీ హోం శాఖా మంత్రి దేవేందర్​ గౌడ్​ కుమారుడు వీరేందర్​గౌడ్​ కుటుంబం అమ్మవారికి అభిషేక పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ చింతమల దేవయ్య వారసులు దశరథ్​, మల్లేష్​ కుటుంబ సభ్యులు ఆధ్యర్యంలో లాల్​దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తదనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమైంది. 

*రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ* ...

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖమంత్రి భల్లు భట్టి విక్రమార్క, నగర ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​, రాజ్య సభ సభ్యులు అనిల్​కుమార్​ యాదవ్​ లు ​ సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. లాల్​దర్వాజా ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్​ జిల్లా కలెక్టర్​ హరిచందన దాసరి , దేవాదాయ శాఖ కమిషనర్​ ​ వెంకట్​రావులు పూర్ణ కుంభంతో  ఘనంగా స్వాగతం పలికారు. హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్​బాబు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారికి మంత్రి జూ పల్లి కృష్ణారావు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమట్​ రెడ్డి వెంకట్​ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. గౌలిపురా శ్రీ భారతమాత కోట మైసమ్మ అమ్మవారికి మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. బంగారు మైసమ్మ అమ్మవారికి జీహెచ్ఎంసి మేయర్​ గద్వాల్​విజయలక్ష్మి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అలియాబాద్​ దర్బార్​ మైసమ్మ అమ్మవారికి డిప్యూటి స్పీకర్​ జాటోథ్​ రాంచందర్​ నాయక్​ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

*బంగారు బోనం సమర్పించిన ప్రముఖులు* ... 

ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా హర్యాన గవర్నర్​ బండారు దత్తాత్రేయ, హైకోర్టు జస్టిస్​ ఎస్​.నంద, గ్రేటర్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్​ డాక్టర్​ సిహెచ్​ ప్రీతిరెడ్డి, బడంగ్ పేట్​ మాజీ కార్పొరేటర్ పెద్దబావి మౌనిక సుదర్శన్​రెడ్డి దంపతులు సమర్పించారు. జోగిని శ్యామల అమ్మవారికి వెండి బోనం సమర్పించారు. 

*ప్రముఖుల సందర్శన*....

అమ్మవారిని దర్శించుకున్న వారిలో హర్యాన గవర్నర్​ బండారు దత్త్రాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ , మంత్రులు అట్లూరి లక్ష్మణ్​, వాకిటి శ్రీహరి ముదిరాజ్ దంపతులు, మాజీ మంత్రులు గీతారెడ్డి, సి.కృష్ణాయాదవ్​, టీటీడీ చైర్మన్​ విఆర్​ నాయుడు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్​కుమార్​ గౌడ్​ , శాసనమండలి డిప్యూటి చైర్మన్​బండ ప్రకాష్​ ముదిరాజ్​ , డిప్యూటి స్పీకర్​ జె.రాందర్​ నాయక్​ , ఎంపిలు డి.కె అరుణ, డాక్టర్​ కె.లక్ష్మణ్​ , చామల కిరణ్​కుమార్ రెడ్డి, మాజీ ఎంపిలు ఎం.అంజన్​కుమార్​ యాదవ్​, వి.హనుమంత్​రావు, హైకోర్టు జస్టిస్​ ఎస్​.నంద, నగర మేయర్​ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటి మేయర్​ శ్రీలత శోభన్​ రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్​, రాజాసింగ్, పైడి రాకేష్​రెడ్డి, మక్కాన్​ సింగ్​ రాజ్​ ఠాకూర్​, మురళీనాయక్​, సినీ నటుడు మంచు మనోజ్​, రాష్ట్ర బిసి కమిషనర్​ చైర్మన్​ జి.నిరంజన్​, ఫైనాన్స్​ కమిటీ చైర్మన్​ రాజయ్య, ప్లానింగ్​ కమిషన్​ చైర్మన్​ చిన్నారెడ్డి, ఫిషరీస్​ మెన్​ కమిటీ చైర్మన్​ మెట్టు సాయికుమార్​, వైశ్య కార్పొరేషన్​ చైర్మన్​ కాల్వ సుజాత, మాజీ బీసీ కమిషన్​ చైర్మన్​ వకులాభరణం కృష్ణమోహన్​రావు, మాజీ  ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు మాధవిలత, చీకోటి ప్రవీణ్​కుమార్​, కాంగ్రెస్​ నాయకులు ఫేరోజ్​ ఖాన్​, జోగిని శ్యామల, జోగిని నిషాక్రాంతి, గాయకురాలు మధుప్రియ, సినీ ఆర్టిస్ట్​ కరాటే కళ్యాణి, గోరక్షక సమితి బాలకృష్ణ గురుస్వామి , ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్​ తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా ఆలయాలను సందర్శించిన ప్రముఖులకు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్​,  వివిధ ఆలయ కమిటీ చైర్మన్ లు బి.మారుతీయాదవ్​, గాజుల అంజయ్య, రాకేష్​ తివారి, ఎర్మని కైలాష్​, పొటేల్​ సదానంద్​ యాదవ్​, జనగామ మధుసూధన్​గౌడ్​, ప్రభాకర్​, నరేష్​, హన్స్​ రాజ్​ తదితరులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

]]>
Tue, 22 Jul 2025 12:12:18 +0530 admin
*అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు* https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-పాతనగర-బోనాల-ఉత్సవాలు-957 https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-పాతనగర-బోనాల-ఉత్సవాలు-957 *అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు*

*రాష్ట్ర  ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు*

*బంగారు బోనం సమర్పించిన మహిళా ప్రముఖులు*

ప్రజా క్షేత్ర్, చార్మినార్​  : 

బోనాల పండుగ పర్వదిన వేడుకలను పాతబస్తీ ప్రజలు ఆదివారం భక్తిశ్రద్దలతో కన్నుల పండువగా జరుపుకున్నారు. సుధూర ప్రాంతాలంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనం, నైవేద్యం, సాక సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. గత తొమ్మిదిరోజులుగా ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించిన భక్తులు పర్వదినాన అమ్మవారికి బోనాలు సమర్పించి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. దక్షణమండలం డిసిపి స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో గట్టి పోలీస్​ బందోబస్తు నడుమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాతనగరంలో పలు ప్రధాన దేవాలయాలతో పాటు వీధులు వేలాది మంది భక్తులతో క్రిక్కిరిసాయి. గంటల తరబడి క్యూలో నిలబడి మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. హుషారెత్తించే గీతాలు... జానపదగేయాలు... డప్పువాయిద్యాలు... పోతరాజుల వీరంగం.... నృత్యాలు చేస్తూ పాతనగర వాసులు బోనాల పండుగ పర్వదినాన్ని అత్యంతవైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ప్రముఖులతో పాటు సినీనటులు, మంత్రులు, ఎమ్మల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాగం రాకతో పాతబస్తీ సందడిగా మారింది. పాతనగరంలోని 117వ ఉత్సవాలు జరుపుకుంటున్న లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం , హరిబౌళి శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, శ్రీ బంగారుమైస్మ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయం, చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, చందులాల్​ బేలాలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, సుల్తాన్​షాహి శ్రీ జగదాంబ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం,  అలియాబాద్​లోని శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్టలోని  బంగారు మైసమ్మ దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయాలను ప్రముఖ సినీనటులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆయా ఆలయాలలో అమ్మవారికి  మహాభిషేకం, బోనాల సమర్పణ, శాంతి కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రం ప్రభుత్వం తరపున పలు దేవాలయాలోని అమ్మవారికి పట్టువస్త్రాలు, శాంతి కళ్యాణం కోసం తలంబ్రాలను సమర్పించారు. ఆదివారం తెల్లవారుజామున లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో మాజీ హోం శాఖా మంత్రి దేవేందర్​ గౌడ్​ కుమారుడు వీరేందర్​గౌడ్​ కుటుంబం అమ్మవారికి అభిషేక పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ చింతమల దేవయ్య వారసులు దశరథ్​, మల్లేష్​ కుటుంబ సభ్యులు ఆధ్యర్యంలో లాల్​దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తదనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమైంది. 

*రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ* ...

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖమంత్రి భల్లు భట్టి విక్రమార్క, నగర ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​, రాజ్య సభ సభ్యులు అనిల్​కుమార్​ యాదవ్​ లు ​ సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. లాల్​దర్వాజా ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్​ జిల్లా కలెక్టర్​ హరిచందన దాసరి , దేవాదాయ శాఖ కమిషనర్​ ​ వెంకట్​రావులు పూర్ణ కుంభంతో  ఘనంగా స్వాగతం పలికారు. హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్​బాబు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారికి మంత్రి జూ పల్లి కృష్ణారావు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమట్​ రెడ్డి వెంకట్​ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. గౌలిపురా శ్రీ భారతమాత కోట మైసమ్మ అమ్మవారికి మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. బంగారు మైసమ్మ అమ్మవారికి జీహెచ్ఎంసి మేయర్​ గద్వాల్​విజయలక్ష్మి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అలియాబాద్​ దర్బార్​ మైసమ్మ అమ్మవారికి డిప్యూటి స్పీకర్​ జాటోథ్​ రాంచందర్​ నాయక్​ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

*బంగారు బోనం సమర్పించిన ప్రముఖులు* ... 

ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా హర్యాన గవర్నర్​ బండారు దత్తాత్రేయ, హైకోర్టు జస్టిస్​ ఎస్​.నంద, గ్రేటర్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్​ డాక్టర్​ సిహెచ్​ ప్రీతిరెడ్డి, బడంగ్ పేట్​ మాజీ కార్పొరేటర్ పెద్దబావి మౌనిక సుదర్శన్​రెడ్డి దంపతులు సమర్పించారు. జోగిని శ్యామల అమ్మవారికి వెండి బోనం సమర్పించారు. 

*ప్రముఖుల సందర్శన*....

అమ్మవారిని దర్శించుకున్న వారిలో హర్యాన గవర్నర్​ బండారు దత్త్రాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ , మంత్రులు అట్లూరి లక్ష్మణ్​, వాకిటి శ్రీహరి ముదిరాజ్ దంపతులు, మాజీ మంత్రులు గీతారెడ్డి, సి.కృష్ణాయాదవ్​, టీటీడీ చైర్మన్​ విఆర్​ నాయుడు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్​కుమార్​ గౌడ్​ , శాసనమండలి డిప్యూటి చైర్మన్​బండ ప్రకాష్​ ముదిరాజ్​ , డిప్యూటి స్పీకర్​ జె.రాందర్​ నాయక్​ , ఎంపిలు డి.కె అరుణ, డాక్టర్​ కె.లక్ష్మణ్​ , చామల కిరణ్​కుమార్ రెడ్డి, మాజీ ఎంపిలు ఎం.అంజన్​కుమార్​ యాదవ్​, వి.హనుమంత్​రావు, హైకోర్టు జస్టిస్​ ఎస్​.నంద, నగర మేయర్​ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటి మేయర్​ శ్రీలత శోభన్​ రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్​, రాజాసింగ్, పైడి రాకేష్​రెడ్డి, మక్కాన్​ సింగ్​ రాజ్​ ఠాకూర్​, మురళీనాయక్​, సినీ నటుడు మంచు మనోజ్​, రాష్ట్ర బిసి కమిషనర్​ చైర్మన్​ జి.నిరంజన్​, ఫైనాన్స్​ కమిటీ చైర్మన్​ రాజయ్య, ప్లానింగ్​ కమిషన్​ చైర్మన్​ చిన్నారెడ్డి, ఫిషరీస్​ మెన్​ కమిటీ చైర్మన్​ మెట్టు సాయికుమార్​, వైశ్య కార్పొరేషన్​ చైర్మన్​ కాల్వ సుజాత, మాజీ బీసీ కమిషన్​ చైర్మన్​ వకులాభరణం కృష్ణమోహన్​రావు, మాజీ  ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు మాధవిలత, చీకోటి ప్రవీణ్​కుమార్​, కాంగ్రెస్​ నాయకులు ఫేరోజ్​ ఖాన్​, జోగిని శ్యామల, జోగిని నిషాక్రాంతి, గాయకురాలు మధుప్రియ, సినీ ఆర్టిస్ట్​ కరాటే కళ్యాణి, గోరక్షక సమితి బాలకృష్ణ గురుస్వామి , ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్​ తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా ఆలయాలను సందర్శించిన ప్రముఖులకు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్​,  వివిధ ఆలయ కమిటీ చైర్మన్ లు బి.మారుతీయాదవ్​, గాజుల అంజయ్య, రాకేష్​ తివారి, ఎర్మని కైలాష్​, పొటేల్​ సదానంద్​ యాదవ్​, జనగామ మధుసూధన్​గౌడ్​, ప్రభాకర్​, నరేష్​, హన్స్​ రాజ్​ తదితరులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

]]>
Tue, 22 Jul 2025 12:12:18 +0530 admin
*నేడు లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు* https://prajakshethrenews.com/నేడు-లాల్దర్వాజా-శ్రీ-సింహవాహిని-మహంకాళి-బోనాలు https://prajakshethrenews.com/నేడు-లాల్దర్వాజా-శ్రీ-సింహవాహిని-మహంకాళి-బోనాలు *నేడు లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు*

*ముస్తాబయిన అమ్మవారి ఆలయాలు*

*ఆకట్టుకుంటున్న డిజిటల్​  స్వాగత తోరణాలు*

*భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు*

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా జరిగే పాతనగర బోనాల ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు, పురవీధులను శోభాయమానంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్​ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. భారీ ఎత్తున జరిగే ఆషాడమాసం బోనాల ఉత్సవాలకు పాతనగరం ముస్తాబయ్యింది. లాల్​దర్వాజామోడ్​, ఛత్రినాక, గౌలిపురా, లాల్​దర్వాజా, ఫూల్ బాగ్ లో ఏర్పాటు చేసిన డిజిటల్​ స్వాగత వేదికలు పలువురిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాతనగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. తొమ్మిది రోజులుగా ప్రజలు భక్తి పారవశ్యంలోమునిగిపోయారు. లక్షలాదిమందిమహిళా భక్తులు సంప్రదాయదుస్తులు ధరించి నెత్తిన బోనాలు ఎత్తుకుని శివసత్తులు, పోతరాజుల నృత్యం నడుమ ఆలయాలలో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. 

*ముస్తాబయిన అమ్మవారి ఆలయాలు* ...

లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, చార్మినార్​ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం, హరిబౌళి శ్రీఅక్కన్నమాదన్న దేవాలయం, బంగారుమైసమ్మ దేవాలయం, చందులాల్​ బేలా ముత్యాలమ్మదేవాలయం,సుల్తాన్​షాహి శ్రీ జగదాంబ దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం, గౌలిపురా మాతేశ్వరి దేవాలయం, అలియాబాద్​ శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళి దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ దేవి దేవాలయం, కుమ్మర్​వాడి శ్రీ కనకదుర్గ దేవాలయం, మురాద్​మహల్​ శ్రీ మహంకాళి దేవాలయం, రాంభక్షీబండ శ్రీ బంగారుమైసమ్మ దేవాలయం, మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం, ఆలీజాకోట్ల కోటమైసమ్మ దేవాలయాలను ఆలయ పరిసరాలను పూలతో అందంగా ముస్తాబు చేశారు. క్యూ పద్దతిలో అమ్మవారిని దర్శించేందుకు వీలుగా ఆలయ పరిసర ప్రాంతాలలో బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర సమాచారాల, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో పలు  సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. 

*గట్టి పోలీస్​ బందోబస్తు*....

ఆదివారం జరిగే పాతనగర బోనాల ఉత్సవాలలో పాల్గొనడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీనటులతో పాటు లక్షలాధి మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణమండలం డిసిపి స్నేహ మెహ్ర ఆధ్వర్యంలో ఛత్రినాక, షాలిబండా, ఫలక్​నుమా, మొఘల్​పురా, చాంద్రాయణగుట్ట, ఫలక్​నుమా ఇన్స్పెక్టర్లు భారీ పోలీస్​ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాతనగర బోనాలలో 3వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

]]>
Sun, 20 Jul 2025 00:14:12 +0530 admin
కన్నుల పండువగా ఊంజలి సేవోత్సవం https://prajakshethrenews.com/కన్నుల-పండువగా-ఊంజలి-సేవోత్సవం https://prajakshethrenews.com/కన్నుల-పండువగా-ఊంజలి-సేవోత్సవం కన్నుల పండువగా ఊంజలి సేవోత్సవం
ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట జూలై :
 తెలంగాణ తిరుపతిగా... ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సేవలకు ప్రసిద్ధి. శుక్రవారం కొండపైన శ్రీ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఊంజలి సేవొత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా ...శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. కన్నుల పండుగగా కొనసాగిన ఈ ఉత్సవంలో అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సేవోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ఆలయంలో అధిష్టింపజేశారు.

]]>
Sat, 19 Jul 2025 00:46:29 +0530 admin
ఘనంగా రెడ్డమ్మల బోనం https://prajakshethrenews.com/ఘనంగా-రెడ్డమ్మల-బోనం-947 https://prajakshethrenews.com/ఘనంగా-రెడ్డమ్మల-బోనం-947 ఘనంగా రెడ్డమ్మల బోనం 

మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల సందడి

అమ్మవారికి వెండి బోనం సమర్పించిన రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి

బోనాలతో ఊరేగింపుగా వచ్చిన రెడ్డి జాగృతి మహిళలు

 ప్రజా క్షేత్ర్, చార్మినార్​, జూలై 15 :

ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా మేకల్​బండలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి వెండి బోనం సమర్పించారు.  ఈ సందర్భంగా శివపార్వతి ఫంక్షన్​హాల్​ నుంచి ప్రారంభమై  మేకల్​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వరకు దాదాపు వందలాది మంది రెడ్డి జాగృతి రాష్ట్ర మహిళలు భారీ ఊరేగింపుగా పోతరాజుల నృత్యాల నడుమ ఆటపాటలతో  ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి , రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్ట శ్రీనివాస్​రెడ్డి , రెడ్డి జాగృతి సహ వ్యవస్థాపకులు కొట్టం మధుసూధన్​రెడ్డి ,  తదితర మహిళా నాయకురాళ్ళకు ఆలయ కమిటీ అధ్యక్షులు పొన్న వెంకట రమణ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని,అందరి ఇండ్లలో అంత మంచి జరిగేలా అమ్మవారిని వేడుకునాన్ని తెలిపారు.  పాతనగర బోనాల ఉత్సవాలలో పాల్గొననున్న అశేష భక్త జనకోటికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్​పి నాయకులు సామ కృష్ణారెడ్డి,  రెడ్డి జాగృతి ఉపాధ్యక్షులు గుజ్జ మోహన్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి మందడి కరుణా​రెడ్డి, ప్రధాన కార్యదర్శి మిద్దె తరుణారెడ్డి, ఉపాధ్యక్షులు గూడురు శ్రీవాణి రెడ్డి, నూకల ప్రశాంతి రెడ్డి, పల్ల విజయ రెడ్డి, కోశాధి కారి రెడ్డెడ్డి సబితా రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు తుమ్మల పెళ్లి ఉమారెడ్డి,  ప్రతినిధులు టేకుల మంజులరెడ్డి, బద్దం సబితా రెడ్డి, గోపిడి సబితా రెడ్డి, కళ్లెం మౌనిక రెడ్డి,ఏదుల కంటి సద్గుణ రెడ్డి, అనుగు వాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

]]>
Tue, 15 Jul 2025 21:05:06 +0530 admin
ఘనంగా రెడ్డమ్మల బోనం https://prajakshethrenews.com/ఘనంగా-రెడ్డమ్మల-బోనం-946 https://prajakshethrenews.com/ఘనంగా-రెడ్డమ్మల-బోనం-946 మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల సందడి

ఘనంగా రెడ్డమ్మల బోనం 

అమ్మవారికి వెండి బోనం సమర్పించిన రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి

బోనాలతో ఊరేగింపుగా వచ్చిన రెడ్డి జాగృతి మహిళలు

ప్రజా క్షేత్ర్, చార్మినార్​, జూలై 15 :

ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా మేకల్​బండలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి వెండి బోనం సమర్పించారు.  ఈ సందర్భంగా శివపార్వతి ఫంక్షన్​హాల్​ నుంచి ప్రారంభమై  మేకల్​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వరకు దాదాపు వందలాది మంది రెడ్డి జాగృతి రాష్ట్ర మహిళలు భారీ ఊరేగింపుగా పోతరాజుల నృత్యాల నడుమ ఆటపాటలతో  ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి , రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్ట శ్రీనివాస్​రెడ్డి , రెడ్డి జాగృతి సహ వ్యవస్థాపకులు కొట్టం మధుసూధన్​రెడ్డి ,  తదితర మహిళా నాయకురాళ్ళకు ఆలయ కమిటీ అధ్యక్షులు పొన్న వెంకట రమణ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని,అందరి ఇండ్లలో అంత మంచి జరిగేలా అమ్మవారిని వేడుకునాన్ని తెలిపారు.  పాతనగర బోనాల ఉత్సవాలలో పాల్గొననున్న అశేష భక్త జనకోటికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్​పి నాయకులు సామ కృష్ణారెడ్డి,  రెడ్డి జాగృతి ఉపాధ్యక్షులు గుజ్జ మోహన్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి మందడి కరుణారెడ్డి , ప్రధాన కార్యదర్శి మిద్దె తరుణారెడ్డి, ఉపాధ్యక్షులు గూడురు శ్రీవాణి రెడ్డి, నూకల ప్రశాంతి రెడ్డి, పల్ల విజయ రెడ్డి, కోశాధి కారి రెడ్డెడ్డి సబితా రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు తుమ్మల పెళ్లి ఉమారెడ్డి,  ప్రతినిధులు టేకుల మంజులరెడ్డి, బద్దం సబితా రెడ్డి, గోపిడి సబితా రెడ్డి, కళ్లెం మౌనిక రెడ్డి,ఏదుల కంటి సద్గుణ రెడ్డి, అనుగు వాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

]]>
Tue, 15 Jul 2025 21:00:49 +0530 admin
ఘనంగా రెడ్డమ్మల బోనం https://prajakshethrenews.com/ఘనంగా-రెడ్డమ్మల-బోనం https://prajakshethrenews.com/ఘనంగా-రెడ్డమ్మల-బోనం మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల సందడి

ఘనంగా రెడ్డమ్మల బోనం 

అమ్మవారికి వెండి బోనం సమర్పించిన రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి

బోనాలతో ఊరేగింపుగా వచ్చిన రెడ్డి జాగృతి మహిళలు

ప్రజా క్షేత్ర్, చార్మినార్​, జూలై 15 :

ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా మేకల్​బండలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి వెండి బోనం సమర్పించారు.  ఈ సందర్భంగా శివపార్వతి ఫంక్షన్​హాల్​ నుంచి ప్రారంభమై  మేకల్​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వరకు దాదాపు వందలాది మంది రెడ్డి జాగృతి రాష్ట్ర మహిళలు భారీ ఊరేగింపుగా పోతరాజుల నృత్యాల నడుమ ఆటపాటలతో  ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి , రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్ట శ్రీనివాస్​రెడ్డి , రెడ్డి జాగృతి సహ వ్యవస్థాపకులు కొట్టం మధుసూధన్​రెడ్డి ,  తదితర మహిళా నాయకురాళ్ళకు ఆలయ కమిటీ అధ్యక్షులు పొన్న వెంకట రమణ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని,అందరి ఇండ్లలో అంత మంచి జరిగేలా అమ్మవారిని వేడుకునాన్ని తెలిపారు.  పాతనగర బోనాల ఉత్సవాలలో పాల్గొననున్న అశేష భక్త జనకోటికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్​పి నాయకులు సామ కృష్ణారెడ్డి,  రెడ్డి జాగృతి ఉపాధ్యక్షులు గుజ్జ మోహన్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి మందడి కరుణాకర్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి మిద్దె తరుణారెడ్డి, ఉపాధ్యక్షులు గూడురు శ్రీవాణి రెడ్డి, నూకల ప్రశాంతి రెడ్డి, పల్ల విజయ రెడ్డి, కోశాధి కారి రెడ్డెడ్డి సబితా రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు తుమ్మల పెళ్లి ఉమారెడ్డి,  ప్రతినిధులు టేకుల మంజులరెడ్డి, బద్దం సబితా రెడ్డి, గోపిడి సబితా రెడ్డి, ఏదుల కంటి సద్గుణ రెడ్డి, అనుగు వాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

]]>
Tue, 15 Jul 2025 20:22:52 +0530 admin
రెడ్డమ్మల బోనంకు వందలాదిగా మహిళలు తరలిరండి https://prajakshethrenews.com/రెడ్డమ్మల-బోనంకు-వందలాదిగా-మహిళలు-తరలిరండి https://prajakshethrenews.com/రెడ్డమ్మల-బోనంకు-వందలాదిగా-మహిళలు-తరలిరండి  రెడ్డమ్మల బోనంకు వందలాదిగా మహిళలు తరలిరండి

ప్రజా క్షేత్ర్, చార్మినార్​, జూలై 14

ఈ నెల 15వ తేదీన మేకల్​బండలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో రెడ్డి జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెడ్డమ్మల బోనంకు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరుతూ రాజన్నబావి రెడ్డి జన సంఘం ప్రతినిధులకు రెడ్డి జాగృతి ప్రతినిధుల బృందం ఆహ్వాన పత్రికను అందజేసింది. నాలుగు వందల మంది మహిళలతో ఛత్రినాక శివ పార్వతి ఫంక్షన్​ హాల్​ నుంచి మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వరకు బోనాల ఊరేగింపు జరుగనుందన్నారు. ఈ రెడ్డమ్మ బోనాలకు వందలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ జగన్​ మోహన్​రెడ్డి, ఎండపల్లి నవీన్​రెడ్డి, సామ మహేందర్​రెడ్డి, తుమ్మల పల్లె స్వప్నారెడ్డి, కోశాధికారి రెడ్డిడి సబితా రెడ్డి, కార్యదర్శి గొపిడి సబితారెడ్డి, రాష్ట్ర నాయకురాలు మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

]]>
Tue, 15 Jul 2025 12:47:04 +0530 admin
అట్టహాసంగా ప్రారంభమయిన లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు https://prajakshethrenews.com/అట్టహాసంగా-ప్రారంభమయిన-లాల్దర్వాజా-బోనాల-ఉత్సవాలు https://prajakshethrenews.com/అట్టహాసంగా-ప్రారంభమయిన-లాల్దర్వాజా-బోనాల-ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయిన లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు

 తొలిరోజు అమ్మవారికి అభిషేకం, శిఖరపూజ, ధ్వజారోహణ, కలశస్థాపన

లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలను ప్రారంభించిన నగర పోలీస్​ కమిషనర్​ సివి ఆనంద్, జీహెచ్​ ఎంసి కమిషనర్​ ఆర్​.వి కర్ణన్​ ​

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ , జూలై :

తెలంగాణలో ప్రసిద్దిచెందిన లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్చారణలతో మంగళవాయిద్యాల నడుమ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాతబస్తీలో చారిత్రాత్మక నేపధ్యం కలిగిన లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళిదేవాలయం,  బంగారుమైసమ్మదేవాలయం,  మీరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళిదేవాలయం, సుల్తాన్​షాహి శ్రీ జగదాంబ దేవాలయం, బేళా ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా కోటమైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ కనకదుర్గ ఆలయం, దేవి దేవాలయం, అలియాబాద్​ శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, మేకల్​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయాలలో శిఖరపూజ, ధ్వజా రోహణ, కలశస్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు. 

లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలను ప్రారంభించిన నగర పోలీస్​ కమిషనర్​ సివి ఆనంద్, జీహెచ్​ ఎంసి కమిషనర్​ ఆర్​.వి కర్ణన్​ ​​  ....

ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా లాల్​దర్వాజా శ్రీసింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించిన నగర పోలీస్ కమిషనర్​ సివి ఆనంద్, జీహెచ్​ ఎంసి కమిషనర్​ ఆర్​.వి కర్ణన్,  సౌత్​ జోన్​ డీసీపీ స్నేహ మెహ్రా, జీహెచ్​ఎంసి చార్మినార్​ జోనల్​ కమిషనర్​ వెంకన్నలతో కలిసి 117 వ బోనాల వార్షికోత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్​ బి.మారుతీయాదవ్, కన్వీనర్​ జి.అరవింద్​కుమార్​ గౌడ్​, ప్రధాన కార్యదర్శులు పోసాని సతీష్​ ముదిరాజ్​, బి.అమర్​నాథ్​ యాదవ్​లు ఆలయానికి విచ్చేసిన కమిషనర్లకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయ కమిటీ చైర్మన్​ బి.మారుతీయాదవ్​ ​ ఆధ్వర్యంలో  శుక్రవారం శిఖరపూజ, ధ్వజా రోహణంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల బ్రౌచర్ ను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్​ ఎంసి కమిషనర్​ ఆర్​.వి కర్ణన్ లు ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి  ఆవిష్కరించారు.సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటి తరపున మాజీ చైర్మన్​ మాణిక్​ప్రభు గౌడ్​ కుటుంబం తొలి బోనం సమర్పించింది. 

బోనాలను శాంతియుతంగా జరుపుకోవాలి....-సీపీ సివి ఆనంద్

బోనాల ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం నగర పోలీస్ కమినర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఎంతో విశిష్టత కలిగిన లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలకు నిజాం కాలం నుండి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ ను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. తన చేతులమీదుగా బోనాల ఉత్సవాలు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. బోనాల ఉత్సవాలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు. లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలతో పాటు పాతబస్తీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకుగాను పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రజలు, భక్తులు పోలీసులకు, ఆలయల కమిటీ ప్రతినిధులకు సహకరించాలని కోరారు.

పారిశుద్ద్యం పై ప్రత్యేక దృష్టి సారించాము ... -జి హెచ్ ఎం సి కమిషనర్ ఆర్.వి.కర్ణన్

ఎంతో విశిష్ట గల లాల్ దర్వాజ మహంకాళి బోనాలు ఉత్సవాలను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో అనందంగా ఉందన్నారు.బోనాల ఉత్సవాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.అభివృద్ధి పనులను పండుగ లోవు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎస్​బి డీసీపీ అపూర్వ రావు, ట్రాఫిక్​ డీసీపీ వెంకటేశ్వర్లు, ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్​, ఛత్రినాక ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ వర్మ, శాలిబండ ఇన్​స్పెక్టర్​ మహేష్​ గౌడ్​, మొఘల్​పురా ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​, ఆలయ కమిటీ మాజీచైర్మన్​లు కె.వెంకటేష్​, జె.లక్ష్మీనారాయణ గౌడ్​, ఎ.మాణిక్​ ప్రభు గౌడ్​, జి.రాజ్​కుమార్​ యాదవ్, సీర రాజ్​కుమార్​, కె.విష్ణు గౌడ్​,తిరుపతి నర్సింగ్​ రావు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎ.చంద్రకుమార్​, ఎ.వినోద్​ కుమార్​, శేషునారాయణ, జి. హరీష్​గౌడ్​,. ఎ.యశ్వంత్​ గౌడ్, విఠల్​​ తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 12 Jul 2025 20:51:19 +0530 admin
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పణ https://prajakshethrenews.com/గోల్కొండ-జగదాంబిక-అమ్మవారికి-పట్టు-వస్త్రాలు-ఒడిబియ్యం-సమర్పణ-924 https://prajakshethrenews.com/గోల్కొండ-జగదాంబిక-అమ్మవారికి-పట్టు-వస్త్రాలు-ఒడిబియ్యం-సమర్పణ-924 గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టు  వస్త్రాలు,  ఒడిబియ్యం సమర్పణ

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ , జూలై

పాతబస్తీ గౌలిపురా శ్రీ  మహాంకాళి  మాతేశ్వరి  భారత  మాత  దేవాలయం,  శ్రీ  కోటమైసమ్మ  దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎర్మని  కైలాష్  గంగపుత్ర  ఆధ్వర్యంలో  గోల్కొండ   శ్రీ  జగదాంబ  దేవాలయ  అమ్మవారికి    పట్టు  వస్త్రాలు,  ఒడిబియ్యం సమర్పించారు. ముందుగా గౌలిపురా శ్రీ మహాంకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒగ్గు బ్యాండ్​ మేళాలతో భారీ ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఆలయ వర్కింగ్  ప్రెసిడెంట్  కె. ఎస్. ఆనంద్  రావు , ముఖ్య  సలహాదారులు  ఎస్. మల్లేశం  గౌడ్ ,  కె. జ్ఞానేశ్వర్  ముదిరాజ్ ,  ప్రధాన  కార్యదర్శి  మధు  సూదన్  గిరి , మాజీ  కార్పొరేటర్  పాశం  సురేందర్,  అలె  జితేందర్, ఉపాధ్యక్షులు   మామిడి కృష్ణ ,  బి. వై. శ్రీకాంత్ ,  ఎమ్. ప్రకాష్ , కె. ప్రకాష్  రాజ్ ,   కోశాధికారి బొడ్డు  సాయి  బాబ ,  వై. రాజు ,  పి. శంకర్ ,  రాము గౌడ్,   ఎం. వినోద్,  కె. శ్రీకాంత్, అభిషేక్  తదితరులు  పాల్గొన్నారు.

]]>
Sat, 12 Jul 2025 20:20:04 +0530 admin
సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం https://prajakshethrenews.com/సికింద్రాబాద్-ఉజ్జయిని-అమ్మవారికి-బంగారు-బోనం-923 https://prajakshethrenews.com/సికింద్రాబాద్-ఉజ్జయిని-అమ్మవారికి-బంగారు-బోనం-923 సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం

సమర్పించిన భాగ్యనగర్ ఉమ్మడి కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్​

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ , జూలై 

ఆషాఢమాసం పాతనగర బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాత్రికలకు సప్త బోనాలులో భాగంగా భాగ్యనగర్​ శ్రీ  మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్​ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గురువారం బంగారు బోనం సమర్పించారు.  బ్యాండు చప్పుళ్ళు ...పోతరాజుల వీరంగాల నడుమ... శివసత్తుల నడుమ నిషా క్రాంతి బంగారు బోన మెత్తుకుని హరిబౌళి శ్రీ అక్కన్నమాదన్న శ్రీ మహంకాళి దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఉరేగింపుగా బయలుదేరారు.అంతకుముందు అక్కన్నమాదన్న శ్రీ మహంకాళి అమ్మవారికి భాగ్యనగర్ ఉమ్మడిదేవాలయాల ఉరేగింపు కమిటీ  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీరాలం మండి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రధాన కార్యదర్శి గురునాథ్​ రెడ్డి, శ్రీకాంత్​,  వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు దత్తాత్రేయ, సతీష్​, బి.మారుతీయాదవ్​, కె.వెంకటేష్​, ప్రభాకర్​, సదానంద్​ యాదవ్​, మధుసూధన్​యాదవ్​, ఆదర్ల మహేష్​, రామ్​దేవ్​ అగర్వాల్​, మోహన్​, కృష్ణ, చేతన్​కుమార్​ సూరి తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 12 Jul 2025 20:17:13 +0530 admin
లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు కమిషనర్ కు ఆహ్వానం https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-బోనాల-ఉత్సవాలకు-కమిషనర్-కు-ఆహ్వానం https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-బోనాల-ఉత్సవాలకు-కమిషనర్-కు-ఆహ్వానం లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు కమిషనర్ కు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ , జూలై 

లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ను ట్యాంక్ బండ్ సమీపంలోని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, మాజీ చైర్మన్ కె.వెంకటేష్, సాంస్కృతిక కార్యదర్శి ఎ.వినోద్ కుమార్ తదితరులు.

]]>
Sat, 12 Jul 2025 20:13:42 +0530 admin
లాల్ దర్వాజా బోనాలకు జిహెచ్ఎంసి కమిషనర్ కు ఆహ్వానం https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-బోనాలకు-జిహెచ్ఎంసి-కమిషనర్-కు-ఆహ్వానం https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-బోనాలకు-జిహెచ్ఎంసి-కమిషనర్-కు-ఆహ్వానం లాల్ దర్వాజా బోనాలకు జిహెచ్ఎంసి కమిషనర్ కు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ , జూలై :

లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ను ట్యాంక్ బండ్ సమీపంలోని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, మాజీ చైర్మన్ కె.వెంకటేష్, సాంస్కృతిక కార్యదర్శి ఎ.వినోద్ కుమార్ తదితరులు.

]]>
Fri, 11 Jul 2025 08:56:26 +0530 admin
సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం https://prajakshethrenews.com/సికింద్రాబాద్-ఉజ్జయిని-అమ్మవారికి-బంగారు-బోనం https://prajakshethrenews.com/సికింద్రాబాద్-ఉజ్జయిని-అమ్మవారికి-బంగారు-బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం

సమర్పించిన భాగ్యనగర్ ఉమ్మడి కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్​

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ , జూలై :

ఆషాఢమాసం పాతనగర బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాత్రికలకు సప్త బోనాలులో భాగంగా భాగ్యనగర్​ శ్రీ  మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్​ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గురువారం బంగారు బోనం సమర్పించారు.  బ్యాండు చప్పుళ్ళు ...పోతరాజుల వీరంగాల నడుమ... శివసత్తుల నడుమ నిషా క్రాంతి బంగారు బోన మెత్తుకుని హరిబౌళి శ్రీ అక్కన్నమాదన్న శ్రీ మహంకాళి దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఉరేగింపుగా బయలుదేరారు.అంతకుముందు అక్కన్నమాదన్న శ్రీ మహంకాళి అమ్మవారికి భాగ్యనగర్ ఉమ్మడిదేవాలయాల ఉరేగింపు కమిటీ  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీరాలం మండి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రధాన కార్యదర్శి గురునాథ్​ రెడ్డి, శ్రీకాంత్​,  వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు దత్తాత్రేయ, సతీష్​, బి.మారుతీయాదవ్​, కె.వెంకటేష్​, ప్రభాకర్​, సదానంద్​ యాదవ్​, మధుసూధన్​యాదవ్​, ఆదర్ల మహేష్​, రామ్​దేవ్​ అగర్వాల్​, మోహన్​, కృష్ణ, చేతన్​కుమార్​ సూరి తదితరులు పాల్గొన్నారు.

]]>
Fri, 11 Jul 2025 08:49:39 +0530 admin
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పణ https://prajakshethrenews.com/గోల్కొండ-జగదాంబిక-అమ్మవారికి-పట్టు-వస్త్రాలు-ఒడిబియ్యం-సమర్పణ https://prajakshethrenews.com/గోల్కొండ-జగదాంబిక-అమ్మవారికి-పట్టు-వస్త్రాలు-ఒడిబియ్యం-సమర్పణ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టు  వస్త్రాలు,  ఒడిబియ్యం సమర్పణ

ప్రజా క్షేత్ర్,  చార్మినార్​ :

పాతబస్తీ గౌలిపురా శ్రీ  మహాంకాళి  మాతేశ్వరి  భారత  మాత  దేవాలయం,  శ్రీ  కోటమైసమ్మ  దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎర్మని  కైలాష్  గంగపుత్ర  ఆధ్వర్యంలో గురువారం గోల్కొండ   శ్రీ  జగదాంబ  దేవాలయ  అమ్మవారికి    పట్టు  వస్త్రాలు,  ఒడిబియ్యం సమర్పించారు. ముందుగా గౌలిపురా శ్రీ మహాంకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒగ్గు బ్యాండ్​ మేళాలతో భారీ ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఆలయ వర్కింగ్  ప్రెసిడెంట్  కె. ఎస్. ఆనంద్  రావు , ముఖ్య  సలహాదారులు  ఎస్. మల్లేశం  గౌడ్ ,  కె. జ్ఞానేశ్వర్  ముదిరాజ్ ,  ప్రధాన  కార్యదర్శి  మధు  సూదన్  గిరి , మాజీ  కార్పొరేటర్  పాశం  సురేందర్,  అలె  జితేందర్, ఉపాధ్యక్షులు   మామిడి కృష్ణ ,  బి. వై. శ్రీకాంత్ ,  ఎమ్. ప్రకాష్ , కె. ప్రకాష్  రాజ్ ,   కోశాధికారి బొడ్డు  సాయి  బాబ ,  వై. రాజు ,  పి. శంకర్ ,  రాము గౌడ్,   ఎం. వినోద్,  కె. శ్రీకాంత్, అభిషేక్  తదితరులు  పాల్గొన్నారు.

]]>
Thu, 10 Jul 2025 22:16:21 +0530 admin
లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి పోలీసు కమిషనర్ కు ఆహ్వానం https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-బోనాల-ఉత్సవాల-ప్రారంభోత్సవానికి-పోలీసు-కమిషనర్-కు-ఆహ్వానం https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-బోనాల-ఉత్సవాల-ప్రారంభోత్సవానికి-పోలీసు-కమిషనర్-కు-ఆహ్వానం లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి పోలీసు కమిషనర్ కు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతియేటా నిర్వహిస్తున్న లాల్ దర్వాజా బోనాల జాతర ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని హైద్రాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ ను  ఆలయ కమిటీ ఆహ్వానం అందజేశారు.బుధవారం బంజారాహిల్స్ లో కమిషనర్ సి.వి.ఆనంద్ ను ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్,మాజీ చైర్మన్ కె.వెంకటేష్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్,కోశాధికారి ఎ.చంద్ర కుమార్, బి.సాయి ప్రసాద్,హర్ష తదితరులతో కూడిన ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసిన శాలువాతో సన్మానించి ఆహ్వాన పత్రిక ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి పోలీసు కమిషనర్,జిహెచ్ఎంసి కమిషనర్  రావడం ఆనవాయితీగా వస్తుందని స్పష్టం చేశారు. ఈ సారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ కమిషనర్ చేతులమీదుగా 11న శుక్రవారం ఉదయం ఉత్సవాలను ప్రారంభించాడని సన్నాహాలు చేస్తున్నామని కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ వెల్లడించారు.

]]>
Wed, 09 Jul 2025 22:22:27 +0530 admin
లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-అమ్మవారిని-దర్శించుకున్న-టిపిసిసి-అధ్యక్షులు-ఎమ్మెల్సీ-మహేష్-కుమార్-గౌడ్ https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-అమ్మవారిని-దర్శించుకున్న-టిపిసిసి-అధ్యక్షులు-ఎమ్మెల్సీ-మహేష్-కుమార్-గౌడ్ లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయాన్ని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 11నుండి ప్రారంభం కానున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆలయానికి విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్ ను ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్,మాజీ చైర్మన్లు కె.వెంకటేష్, కె.విష్ణు గౌడ్,కన్వీనర్ జి.అరవింద్ కుమార్ గౌడ్ లు సాదరంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

]]>
Wed, 09 Jul 2025 22:15:55 +0530 admin
ఆ సమయంలో శ్రీవారి ఆలయంలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు... Ttd https://prajakshethrenews.com/ఆ-సమయంలో-శ్రీవారి-ఆలయంలో-vip-బ్రేక్-దర్శనాలు-రద్దు-ttd https://prajakshethrenews.com/ఆ-సమయంలో-శ్రీవారి-ఆలయంలో-vip-బ్రేక్-దర్శనాలు-రద్దు-ttd జూలై 16న శ్రీవారి ఆలయంలో అణివార ఆస్థానం
జూలై 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
ప్రజా క్షేత్ర్, తిరుమల :
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం....

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది.

చారిత్రక నేపథ్యం..

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

ఉత్సవ విశిష్టత.....

ఈ ఉత్సవం రోజున ఉదయం 7 గంటలకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ....
తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్య‌ర్ స్వామివారికి, టీటీడీ తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.

పుష్ప పల్లకీపై ఊరేగింపు...

ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.

ఆర్జిత‌సేవ‌లు ర‌ద్దు :

ఆణివార ఆస్థానం కార‌ణంగా జూలై 16న‌ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

VIP బ్రేక్ దర్శనాలు రద్దు...

జూలై 15 మరియు జూలై 16 తారీఖుల్లో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా ఈ రెండు రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలు జూలై 14 మరియు జూలై 15 తారీఖుల్లో స్వీకరించబడవు.

భక్తులు ఈ అంశాలను గమనించి టిటిడి కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

]]>
Wed, 09 Jul 2025 18:31:57 +0530 admin
వేలాది భక్తులతో కొనసాగిన అప్పన్న స్వామి గిరి ప్రదర్శణ https://prajakshethrenews.com/వేలాది-భక్తులతో-కొనసాగిన-అప్పన్న-స్వామి-గిరి-ప్రదర్శణ https://prajakshethrenews.com/వేలాది-భక్తులతో-కొనసాగిన-అప్పన్న-స్వామి-గిరి-ప్రదర్శణ వేలాది భక్తులతో కొనసాగిన అప్పన్న స్వామి గిరి ప్రదర్శణ
ప్రజా క్షేత్ర్,  సింహాచలం :
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం కొనసాగుతోంది. శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఇవాళ, రేపు జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంచుమించు 10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పొడవునా అన్ని సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కొండదిగువ తొలి పావంచా నుంచి సింహాచలం గిరి ప్రదక్షిణ మొదలయ్యింది.10వ తేదీ సాయంత్రం తిరిగి తొలి పావంచాకు చేరుకోగానే ప్రదక్షిణ పూర్తవుతుంది. భక్తులు మొత్తం 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచా వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభమైంది. అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. అయితే భక్తులు ఉదయం 9 గంటల నుంచే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. స్వామివారి పవళింపు సేవ, ఇతర లాంఛనాల అనంతరం రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి.భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, 6 కంట్రోల్ రూమ్లు 5 చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టం, 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 50 ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విశాఖ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాలు, క్యూలైన్ల వద్ద తోపులాటలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.

]]>
Wed, 09 Jul 2025 18:10:35 +0530 admin
బోనాల ఉత్సవాల బ్రౌచర్ ఆవిష్కరణ https://prajakshethrenews.com/బోనాల-ఉత్సవాల-బ్రౌచర్-ఆవిష్కరణ https://prajakshethrenews.com/బోనాల-ఉత్సవాల-బ్రౌచర్-ఆవిష్కరణ బోనాల ఉత్సవాల బ్రౌచర్ ఆవిష్కరణ

ప్రజా క్షేత్ర్, చార్మినార్ : 

పాతబస్తీ గౌలిపురలోని మహాంకాళి మాతేశ్వరి  భారత మాత  దేవాలయం, శ్రీ కోటమైసమ్మ  దేవాలయం 2025   బోనాల  ఉత్సవాల  బ్రౌచర్ ను   గౌలిపుర  డివిజన్  కార్పొరేట్  అలె  భాగ్యలక్ష్మి ,  ఆలయ కమిటీ  అధ్యక్షులు  ఎర్మని  కైలాష్  గంగపుత్ర బృందం తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ  వర్కింగ్  ప్రెసిడెంట్  కె. ఎస్. ఆనంద్  రావు ,  ముఖ్య  సలహా  దారులు  ఎస్. మల్లేషం  గౌడ్ ,  కె. జ్ఞానేశ్వర్  ముదిరాజ్ , మాజీ  కార్పొరేటర్  పాశం  సురేందర్ , అలె. భాస్కర్  రాజ్,  సి. రూప్  రాజ్,  ప్రధాన  కార్యదర్శి  అల్లి మధు సూదన్  గిరి ,  మామిడి  కృష్ణ, వై. రామకృష్ణ , బి. వై. శ్రీకాంత్ ,   బొడ్డు  సాయి  బాబ, వై. రాజు,  ఎం. ప్రకాష్ ,  పి. ప్రకాష్  రాజ్ ,  డల్లు  శివ, జమాల్ పూర్  అశోక్ , జి. రమేష్,  చెల్మని  నర్సింగ్ ,  ఎం. వినోద్,  కె. శ్రీకాంత్, అల్లి  మహేందర్  గిరి, మేఘనాథ్,  రాము గౌడ్,  చందు  గౌడ్, ఎం. విక్రమ్   తదితరులు  పాల్గొన్నారు.

      

]]>
Wed, 09 Jul 2025 08:50:38 +0530 admin
ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం https://prajakshethrenews.com/ఇంద్రకీలాద్రిపై-శాకాంబరీ-ఉత్సవాలు-ప్రారంభం https://prajakshethrenews.com/ఇంద్రకీలాద్రిపై-శాకాంబరీ-ఉత్సవాలు-ప్రారంభం ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
ప్రజా క్షేత్ర్, విజయవాడ :
బెజవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మను పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. శాకంబరి ఉత్సవాలు జూలై 10తో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.

]]>
Wed, 09 Jul 2025 08:26:16 +0530 admin
నల్ల పోచమ్మ దేవాలయంలో బంగారు బోనం సమర్పించనున్న మల్లా రెడ్డి విద్యా సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి https://prajakshethrenews.com/నల్ల-పోచమ్మ-దేవాలయంలో-బంగారు-బోనం-సమర్పించనున్న-మల్లా-రెడ్డి-విద్యా-సంస్థ-వైస్-చైర్మన్-డాక్టర్-సిహెచ్-ప్రీతిరెడ్డి https://prajakshethrenews.com/నల్ల-పోచమ్మ-దేవాలయంలో-బంగారు-బోనం-సమర్పించనున్న-మల్లా-రెడ్డి-విద్యా-సంస్థ-వైస్-చైర్మన్-డాక్టర్-సిహెచ్-ప్రీతిరెడ్డి ఈ నెల 20 వ తేదీన బోనాల పండుగ రోజున శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో బంగారు బోనం సమర్పించనున్న మల్లా రెడ్డి విద్యా సంస్థ  వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి 

బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని డాక్టర్ ప్రీతిరెడ్డి ని ఆహ్వానించిన ఆలయ అధ్యక్షులు పొన్న వెంకట రమణ బృందం

ఆలయకమిటీ ప్రతినిధులతో కలిసి బోనాల ఉత్సవాల బ్రౌచర్ ను ఆవిష్కరించిన ప్రీతి రెడ్డి 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

పాతబస్తీ అలియాబాద్ మేకల్ బండ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో ఈ నెల 20 వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనున్న బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ మల్లా రెడ్డి విద్యా సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి ని ఆలయ కమిటీ  అధ్యక్షులు పొన్న వెంకట రమణ బృందం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ బోనాల ఉత్సవాల బ్రౌచర్ ను ప్రీతి రెడ్డి ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 20 వ తేదీనా బోనాల పండుగ రోజున శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు ప్రీతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వైస్ చైర్మన్ సి. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గోల్కొండ నవీన్, ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, కార్యదర్శి భాను యాదవ్, ఉమ్మడి దేవాలయాల కమిటీ  సభ్యుడు అక్షయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 07 Jul 2025 15:49:34 +0530 admin
ఉప్పుగూడ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆహ్వానం https://prajakshethrenews.com/ఉప్పుగూడ-బోనాల-ఉత్సవాలలో-పాల్గొనాలని-మాజీ-మంత్రి-శ్రీనివాస్-గౌడ్-కు-ఆహ్వానం https://prajakshethrenews.com/ఉప్పుగూడ-బోనాల-ఉత్సవాలలో-పాల్గొనాలని-మాజీ-మంత్రి-శ్రీనివాస్-గౌడ్-కు-ఆహ్వానం ఉప్పుగూడ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, చార్మినార్ : 

ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయ 76వ వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 20 వ తేదీన జరుగనున్న బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఆలయ కమిటీ అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్ బృందం ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కే. నరేందర్ ముదిరాజ్, కోశాధికారి బి. కిరణ్ గౌడ్, సంయుక్త కార్యదర్శి బి. అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Sun, 06 Jul 2025 18:00:04 +0530 admin
ఉప్పుగూడ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కు ఆహ్వానం https://prajakshethrenews.com/ఉప్పుగూడ-బోనాల-ఉత్సవాలలో-పాల్గొనాలని-మాజీ-ఎంపీ-మధు-యాష్కీ-గౌడ్-కు-ఆహ్వానం https://prajakshethrenews.com/ఉప్పుగూడ-బోనాల-ఉత్సవాలలో-పాల్గొనాలని-మాజీ-ఎంపీ-మధు-యాష్కీ-గౌడ్-కు-ఆహ్వానం ఉప్పుగూడ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, చార్మినార్ : 

ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయ 76వ వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 20 వ తేదీన జరుగనున్న బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ మాజీ ఎంపీ  మధు యాష్కీ గౌడ్ ని ఆలయ కమిటీ అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్ బృందం ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. 

]]>
Sun, 06 Jul 2025 17:51:48 +0530 admin
ప్రపంచ శాంతి కోసం ప్రత్యంగిరా వారాహి యజ్ఞం https://prajakshethrenews.com/ప్రపంచ-శాంతి-కోసం-ప్రత్యంగిరా-వారాహి-యజ్ఞం https://prajakshethrenews.com/ప్రపంచ-శాంతి-కోసం-ప్రత్యంగిరా-వారాహి-యజ్ఞం ప్రపంచ శాంతి కోసం ప్రత్యంగిరా వారాహి యజ్ఞం
ప్రజా క్షేత్ర్, విజయవాడ జూలై 5 :
 ప్రపంచ శాంతి కోసం  , ప్రజలందరు సుఖ శాంతులతో ఉండాలని ప్రత్యంగిరా వారాహి మాత  ఆశీస్సుల వల్ల జరగాలనే సంకల్పం తో విజయవాడ కృష్ణలంక లోని హరిహర గో సేవ క్షేత్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పైనైట్ ఇన్ఫో సొల్యూషన్స్ సిఎండి నవీన్ పామిడి ల సౌజన్యంతో జరిగిన వారాహి ప్రత్యంగిరా మాతల నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమానికి పైనైట్ ఇన్ఫో సొల్యూషన్స్ సిఎండి నవీన్ పామిడి ప్రత్యేక అతిథిగా హాజరై పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన శంకర విశ్వేశ్వర స్వామి, నారాయణి ప్రత్యంగిరా మాత పీఠాధిపతులు  నవరాత్రుల మహోత్సవం యొక్క గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేబి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 05 Jul 2025 17:26:06 +0530 admin
ఢిల్లీలో ఘనంగా ముగిసిన లాల్​దర్వాజా బోనాలు https://prajakshethrenews.com/ఢిల్లీలో-ఘనంగా-ముగిసిన-లాల్దర్వాజా-బోనాలు https://prajakshethrenews.com/ఢిల్లీలో-ఘనంగా-ముగిసిన-లాల్దర్వాజా-బోనాలు ఢిల్లీలో ఘనంగా ముగిసిన లాల్​దర్వాజా బోనాలు 

ఉత్సవాలకు హాజరయిన హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ

 

ప్రజా క్షేత్ర్, న్యూ ఢిల్లీ :

దేశరాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్​లో మూడు రోజుల పాటు అత్యంత వైభంగా సాగిన లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలు బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలఫొటో ఎగ్జిబిషన్​ను తిలకించారు. లాల్​దర్వాజా శ్రీ సింహవాని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో 11 సంవత్సరాలుగా బోనాల ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు.దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. రాష్ట్ర రాజధాని అయినటువంటి భాగ్యనగరంలోఅత్యంత వైభవంగా అమ్మవారి బోనాల పండుగను అనేక సంవత్సరాలుగ నిర్వహిస్తున్నారన్నారు. లాల్​దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవాలను ఎపి భవన్​, తెలంగాణ భవన్​లోను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని గవర్నర్ దత్తాత్రేయ పేర్కొన్నారు. బోనాలు, బతుకమ్మ వంటి పండుగలు తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని వారు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఈ పండుగలో కాళీ దేవిని ఆరాధిస్తారని, హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహిస్తరన్నారు.  పండుగ మొదటి, చివరి రోజున దేవి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, బోనాల పండుగ తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉందని, రాజధానిలో నివసిస్తున్న తెలుగు ప్రజలు అనుసంధానంగా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంటువ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు కాళీ దేవికి ప్రార్థనలు చేయడంతో తగ్గుముఖం పట్టాయని, అప్పటి నుంచి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటు వస్తున్నారు.  ఈ సందర్బంగా మహాకాళీ అమ్మవారికి ఆయన  ‘బంగారు బోనం’  సమర్పించారు. ఈ కార్యక్రమంలో లాల్​దర్వాజా అలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిరాజ్, మాజీ చైర్మన్ లు కె. వెంకటేష్, షీరా రాజ్ కుమార్, విష్ణుగౌడ్​, తిరుపతి నర్సింగ్ రావు,నర్సింగ్ గౌడ్, నాసా శ్రీనివాస్, చంద్రకుమార్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Fri, 04 Jul 2025 00:39:45 +0530 admin
మేడారం సమ్మక్క&సారలమ్మ జాతర తేదీలు ఖరారు https://prajakshethrenews.com/మేడారం-సమ్మక్క-సారలమ్మ-జాతర-తేదీలు-ఖరారు https://prajakshethrenews.com/మేడారం-సమ్మక్క-సారలమ్మ-జాతర-తేదీలు-ఖరారు మేడారం సమ్మక్క-సారలమ్మ  జాతర  తేదీలు ఖరారు

ప్రజా క్షేత్ర్, ములుగు జూలై 2 ;: తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ  జాతర  తేదీలు ఖరారు అయ్యాయి. మేడారంలో సమ్మక్కసారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28వ తేదీన(బుధవారం) శ్రీ సారాలమ్మ దేవత29న సమ్మక్క దేవతలు (గురువారం) వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు. 30వ తేదీన (శుక్రవారం) మొక్కులు చెల్లించుట31వ తేదీన (శనివారం) సమ్మక్కసారలమ్మ వనదేవతలుగోవింద రాజుపగిడిద్దరాజు దేవుళ్లు వన ప్రవేశం చేయడం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పూజారులు నిర్ణయించారు.

 

]]>
Wed, 02 Jul 2025 18:35:10 +0530 admin
వైభవంగా ఢిల్లీలో మాతేశ్వరి అమ్మవారి ఘటాల ఊరేగింపు https://prajakshethrenews.com/వైభవంగా-ఢిల్లీలో-మాతేశ్వరి-అమ్మవారి-ఘటాల-ఊరేగింపు https://prajakshethrenews.com/వైభవంగా-ఢిల్లీలో-మాతేశ్వరి-అమ్మవారి-ఘటాల-ఊరేగింపు వైభవంగా ఢిల్లీలో మాతేశ్వరి అమ్మవారి ఘటాల ఊరేగింపు 

ఇండియా గేట్​ నుంచి తెలంగాణ భవన్​ వరకు వైభవంగా సాగిన అమ్మవారి బోనాల జాతర 

హాజరయిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ : 

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్​లో మూడు రోజుల పాటు జరిగే లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు  సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్, మాజీ చైర్మన్ కె. వెంకటేష్ ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం 11వ వార్షిక బోనాల ఉత్సవాలను, ఫోటో ఎగ్జిబిషన్ ను ఇప్పటికేతెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ప్రారంభిచారు. మంగళవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద లాల్ దర్వాజా మాతేశ్వరి అమ్మవారి ఘటాల ఊరేగింపు ను తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు... పోతరాజుల వీరంగం... 150 మంది కళాకారుల నృత్యాల నడుమ ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటాల ఊరేగింపు జాతర వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షులు మారుతీ యాదవ్, మాజీ చైర్మన్ లు సి. వెంకటేష్, ఎ. మాణిక్ ప్రభు గౌడ్, కె. వెంకటేష్, షీరా రాజ్ కుమార్, విష్ణు గౌడ్, బల్వంత్ యాదవ్, ప్రతినిధులు సతీష్ ముదిరాజ్, శేషు నారాయణ, చంద్రకుమార్​, నర్సింగ్ గౌడ్, పొన్న వెంకట రమణ, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Wed, 02 Jul 2025 09:48:49 +0530 admin
ఢిల్లీ లో అట్టహాసంగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు https://prajakshethrenews.com/ఢిల్లీ-లో-అట్టహాసంగా-ప్రారంభమైన-లాల్-దర్వాజా-బోనాలు https://prajakshethrenews.com/ఢిల్లీ-లో-అట్టహాసంగా-ప్రారంభమైన-లాల్-దర్వాజా-బోనాలు ఢిల్లీ లో అట్టహాసంగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు

ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 

ప్రజా క్షేత్ర్, న్యూ ఢిల్లీ :

దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను జ్యోతి వెలిగించి  లాంఛనంగా ప్రారంభించారు. గవర్నర్ బంగారు బోనం ను తలపై  పెట్టుకొని పోతరాజుల నృత్య ప్రదర్శన డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ప్రారంభించారు. గవర్నర్ ను ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ సన్మానించారు.కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయల్,ఆలయ కమిటీ కన్వీనర్ జ.అరవింద్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పోసాని సతీష్ ముదిరాజ్,కమిటీ మాజీ చైర్మన్లు కె.వెంకటేష్, కె.విష్ణు గౌడ్,ఎ.మాణిక్ ప్రభూ గౌడ్,ప్రతినిధులు ఎ. చంద్ర కుమార్,ఎ.వినోద్ కుమార్,శేషు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 30 Jun 2025 22:26:26 +0530 admin
*విజయవాడలో తెలంగాణ బోనాల జాతర సందడి* https://prajakshethrenews.com/విజయవాడలో-తెలంగాణ-బోనాల-జాతర-సందడి https://prajakshethrenews.com/విజయవాడలో-తెలంగాణ-బోనాల-జాతర-సందడి *విజయవాడలో తెలంగాణ బోనాల జాతర సందడి*

*ఇంద్ర కీలాద్రి శ్రీ కనక దుర్గమ్మకు బంగారు బోనం* 

*సమర్పించిన భాగ్యనగర్​ ఉమ్మడి దేవాలయాల కమిటి*

*హాజరయిన ఎపి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి*,*ఆలయ ఈ ఓ శ్రీను నాయక్* 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

విజయవాడ ఇంద్ర కీలాద్రి పై తెలంగాణ బోనాల జాతర ఘట్టం ప్రతిభింబించింది. ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ బోనాల జాతర కొత్త శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. సప్తమాత్రులకు సప్త బంగారుబోనం సమర్పణలో భాగంగా భాగ్యనగర్​ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడిదేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ​ ఆధ్వర్యంలో  ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ  కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, కనక దుర్గ దేవాలయం ఈ వో శీను నాయక్  లు పాల్గొన్నారు. హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శనివారం విజయవాడకు బయలుదేరారు. బ్యాండు మేళాలు... పోతరాజుల నృత్యాలు...శివసత్తుల నడుమ నిషాక్రాంతి బంగారుబోనంతో విజయవాడ పురవీధులలో గుండా ఇంద్ర కీలాద్రిపై న ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా ముందుకు సాగారు. అక్కడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యాన్ని సమర్పించారు.  గత 14 సంవత్సరాలుగా ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బంగారుబోనాన్ని సమర్పిస్తున్నారు.  ఈ సందర్భంగా విజయవాడ ఇంద్ర కీలాద్రి దేవ స్థానం  ఇఓ శ్రీను నాయక్, బోర్డు మెంబర్లు   ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ ప్రధాన కార్యదర్శి గురునాథ్ రెడ్డి, వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు గాజుల అంజయ్య, మధుసూదన్ యాదవ్, జనగామ మధుసూధన్​గౌడ్, ఎర్మనీ కైలాష్, ప్రభాకర్,కె ఎస్ ఆనంద్​కుమార్, ఆదర్ల మహేష్, పండరీ నాథ్,  తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 30 Jun 2025 21:41:12 +0530 admin
ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర https://prajakshethrenews.com/ఘనంగా-కొనసాగుతున్న-గోల్కొండ-బోనాల-జాతర https://prajakshethrenews.com/ఘనంగా-కొనసాగుతున్న-గోల్కొండ-బోనాల-జాతర ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర

ప్రజాక్షేత్ర్, హైదరాబాద్ జూన్ 29 ;తెలంగాణ సంస్కృతికిఅస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస   బోనాల సందడి ఇప్పటికే  మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోట  లో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి. దీంతో ఆదివారం   తెల్లవారుజామునుంచే భక్తులు   గోల్కొండకు చేరుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

 భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోతురాజుల విన్యాసాలుసాంస్కృతిక ప్రదర్శనలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల జాతర మొదలైంది. ప్రతి గురుఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు. అమ్మవార్లకు 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ కోటాలో మొదలైన బోనాలు జులై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలు ముగియనున్నాయి.

]]>
Sun, 29 Jun 2025 20:00:09 +0530 admin
గౌలిపుర బోనాలకు విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ కు ఆహ్వానం https://prajakshethrenews.com/గౌలిపుర-బోనాలకు-విజయవాడ-కనక-దుర్గ-దేవాలయం-ఈ-ఓ-కు-ఆహ్వానం https://prajakshethrenews.com/గౌలిపుర-బోనాలకు-విజయవాడ-కనక-దుర్గ-దేవాలయం-ఈ-ఓ-కు-ఆహ్వానం గౌలిపుర బోనాలకు విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ కు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, విజయవాడ :

హైదరాబాద్ పాతబస్తీ గౌలిపుర శ్రీ మహంకాళి మాతేశ్వరి,  భారత మాత  దేవాలయం, శ్రీ  కోటమైసమ్మ దేవాలయంలో జూలై, 20,21 వ తేదీన జరుగనున్న బోనాల ఉత్సవాలకు రావాలని కోరుతూ  విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ శ్రీను నాయక్ కు ఆలయ కమిటీ చైర్మన్ ఎర్మనీ కైలాష్ బృందం ఆహ్వానం అందజేసింది. ఈ సందర్బంగా ఆలయ ఈఓ కు శాలువా తో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో  గౌలిపుర  దేవాలయ  కమిటీ  సభ్యులు  ఆలయ అధ్యక్షులు  ఎర్మని  కైలాష్  గంగపుత్ర    , వర్కింగ్  ప్రెసిడెంట్  కె. ఎస్. ఆనంద్ , ముఖ్య  సలహాదారులు  కె. జ్ఞానేశ్వర్  ముదిరాజ్ ,  ప్రధాన  కార్యదర్శి  అల్లి మధు సుధన్  గిరి ,   ఉపాధ్యక్షులు  బి. వై. శ్రీకాంత్ ,   ట్రెజరర్  బొడ్డు  సాయి  బాబా ,  యెంగిలి. రాజు తదితరులు పాల్గొన్నారు.

]]>
Sun, 29 Jun 2025 19:40:53 +0530 admin
* కన్నుల పండువగా మహీంద్రా హిల్స్ జగన్నాథ స్వామి రథ యాత్ర* https://prajakshethrenews.com/కన్నుల-పండువగా-మహీంద్రా-హిల్స్-జగన్నాథ-స్వామి-రథ-యాత్ర https://prajakshethrenews.com/కన్నుల-పండువగా-మహీంద్రా-హిల్స్-జగన్నాథ-స్వామి-రథ-యాత్ర * కన్నుల పండువగా మహీంద్రా హిల్స్ జగన్నాథ స్వామి రథ యాత్ర* 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

జగన్నాధ మందిరంలోని మహారాజ్  త్రిదండి శ్రీ భక్తి సౌరభ్ నారాయణ మహరాజ్  పవిత్ర ఆశీస్సులు, కొవ్వూరు మఠం నుండి విచ్చేసిన శ్రీ వామన మహరాజ్  పుణ్య హస్తాలతో జగన్నాథ స్వామి రథ యాత్ర కన్నుల పండువగా జరిగింది. భక్తి భరిత ఉత్సాహం, సాంస్కృతిక వైభవంతో సికింద్రాబాద్  మహేంద్రాహిల్స్ లో 33వ వార్షిక శ్రీ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించబడింది. శ్రీ జగన్నాథ మందిరం మరియు గోశాలా ఆధ్వర్యంలో, హరినామ ప్రచార సమితి సహకారంతో జరిగిన ఈ మహోత్సవంలో మూడు వేలకు పైగా భక్తులు పాల్గొన్నారు. పావన రథాన్ని లాగి జగన్నాథ స్వామి ఆశీర్వాదాలను పొందారు. పుష్పాలతో అద్భుతంగా అలంకరించబడిన రథం, సద్భావనతో ముందుకు కదులుతుండగా, శ్రద్ధతో కూడిన “హరే కృష్ణ హరే రామ” నినాదాలు అంతటా మార్మోగీస్తు, పరిసరాలను ఆధ్యాత్మికతతో నింపారు. రథం ముందు మహిళలు, బాలికలు సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తూ, సంప్రదాయ నృత్యాలు, భక్తి గీతాలతో భక్తుల మనసులను మంత్రముగ్ధం చేశారు.రథయాత్ర ముగింపు సమయానికి, జగన్నాథునికి భక్తి పూర్వకంగా చప్పన్ భోగ్ (56 రకాల నైవేద్యం) సమర్పించబడింది. ఆ తరువాత ఘనంగా ఆరతి నిర్వహించి, మహా ప్రసాదం అందరికి పంపిణీ చేయబడింది. ఈ మహోత్సవం మొత్తాన్ని మందిర దాత మారునూరి శ్రీకాంత్, హరినామ ప్రచార సమితి సభ్యుల కృషితో అత్యంత సమర్థంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తుకారాం గేట్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ప్రధాన పాత్ర పోషించారు. వారు రథయాత్ర సజావుగా జరిగేలా రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేసి, భక్తులు రథాన్ని లాగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాట్లు చేశారు. భక్తులు, ఆలయ నిర్వాహకులు పోలీస్ చేసిన ఏర్పాట్లతో సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు, ఇన్స్పెక్టర్లు స్వయంగా రథాన్ని లాగి జగన్నాథుని ఆశీర్వాదం పొందారు. ఈ రథయాత్ర, భక్తుల ఐక్యత, ఆధ్యాత్మికత, మన సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తూ, ప్రతి ఒక్కరికి ఆనందం, భక్తి స్ఫూర్తిని అందించింది.

]]>
Sun, 29 Jun 2025 19:18:11 +0530 admin
ఢిల్లీ లో జరిగే లాల్ దర్వాజా బోనాలకు రావాలని ఆహ్వానం https://prajakshethrenews.com/ఢిల్లీ-లో-జరిగే-లాల్-దర్వాజా-బోనాలకు-రావాలని-ఆహ్వానం https://prajakshethrenews.com/ఢిల్లీ-లో-జరిగే-లాల్-దర్వాజా-బోనాలకు-రావాలని-ఆహ్వానం ఢిల్లీ లో జరిగే లాల్ దర్వాజా బోనాలకు రావాలని ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ లకు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, న్యూ ఢిల్లీ :

దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఈ నెల 30, జులై 1,2 తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు రావాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లను లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె.వెంకటేష్,కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్ లు ఢిల్లీ తెలంగాణ భవన్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ లను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఢిల్లీలో గత పది సంవత్సరాల నుండి తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వారికి ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు.

]]>
Sun, 29 Jun 2025 19:08:14 +0530 admin
ఢిల్లీ లో బోనాల ఉత్సవాలకు బయలుదేరిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ https://prajakshethrenews.com/ఢిల్లీ-లో-బోనాల-ఉత్సవాలకు-బయలుదేరిన-లాల్-దర్వాజా-ఆలయ-కమిటీ https://prajakshethrenews.com/ఢిల్లీ-లో-బోనాల-ఉత్సవాలకు-బయలుదేరిన-లాల్-దర్వాజా-ఆలయ-కమిటీ ఢిల్లీ లో బోనాల ఉత్సవాలకు బయలుదేరిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ

ప్రజా క్షేత్ర్, చార్మినార్:

దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం బయలుదేరి వెళ్ళారు.ముందుగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు ఆలయం నుండి లాల్ దర్వాజా మోడ్ వరకు ఊరేగింపు నిర్వహించారు.అక్కడి నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి రైలులో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ నెల 30 తేదీన తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం, జూలై 1 న ఇండియా గేట్ నుండి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటం తో భారీ ఊరేగింపుగా తీసుకొని వచ్చి తెలంగాణ భవన్ లో ప్రతిష్ఠాపన చేస్తారు.2 వ తేదీన పోతరాజు స్వాగతం,అమ్మవారికి బంగారు,పట్టువస్త్రాలు  సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్ తెలిపారు. ఢిల్లీ బయలుదేరి వెళ్లిన వారిలో ఆలయ కమిటీ ప్రతినిధులు కె.విష్ణు గౌడ్, సి. వెంకటేష్,పోసాని సతీష్ ముదిరాజ్, ఎ.చంద్ర కుమార్, ఎ.వినోద్ కుమార్, ఎస్.శేషు నారాయణ తో పాటు వంద మంది కమిటీ సభ్యులు ఉన్నారు.

]]>
Sun, 29 Jun 2025 19:01:38 +0530 admin
*జూలై నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు* https://prajakshethrenews.com/జూలై-నెలలో-తిరుచానూరు-శ్రీపద్మావతీ-అమ్మవారి-ఆలయంలో-విశేష-ఉత్సవాలు https://prajakshethrenews.com/జూలై-నెలలో-తిరుచానూరు-శ్రీపద్మావతీ-అమ్మవారి-ఆలయంలో-విశేష-ఉత్సవాలు *జూలై నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు*

•⁠ ⁠జూలై 04, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు.

•⁠ ⁠జూలై 12న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు మాడ వీధులలో గజ వాహనంపై విహరించనున్న అమ్మవారు

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో…

– జూలై 03, జూలై 30 తేదీలలో హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారు సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

•⁠ ⁠జూలై 16న దక్షినాయన పుణ్యకాలం సందర్భంగా సా. 5 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారు

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో....

⁠* ⁠జూలై 16న ఉత్తరభద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామి వారు

*శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో..*...

– జూలై 21న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై విహరించనున్న శ్రీ కృష్ణ స్వామివారు.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….

•⁠ ⁠జూలై 01న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

– జూలై 09న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

– జూలై 04, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

]]>
Sun, 29 Jun 2025 17:20:02 +0530 admin
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలకు భారీ సన్నాహాలు https://prajakshethrenews.com/శ్రీ-కల్యాణ-వేంకటేశ్వరస్వామివారి-సాక్షాత్కార-వైభవోత్సవాలకు-భారీ-సన్నాహాలు https://prajakshethrenews.com/శ్రీ-కల్యాణ-వేంకటేశ్వరస్వామివారి-సాక్షాత్కార-వైభవోత్సవాలకు-భారీ-సన్నాహాలు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలకు భారీ సన్నాహాలు
ప్రజా క్షేత్ర్, తిరుపతి :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02 తేదీ వరకు మూడు రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇందుకోసం ఆల‌యంలో ప్ర‌త్యేకంగా విద్యుత్, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు. వాహ‌న‌సేవ‌ల కోసం పెద్ద‌శేష‌, హ‌నుమంత‌, గ‌రుడ వాహ‌నాల‌ను సిద్ధం చేశారు.మొదటి రోజు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండో రోజు జూలై 01వ తేదీ హనుమంత వాహనంపై, మూడో రోజు జూలై 02వ తేదీ గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

జూలై 03న పార్వేట ఉత్సవం.....

జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జూన్ 30వ తేదీ నుండి జూలై 03వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం, తిరుప్పావడ సేవ, జూలై 01వ తేదీ స్వర్ణపుష్పార్చన, జూలై 02వ తేదీ అష్టోత్తర శతకలశాభిషేకం సేవలను రద్దు చేశారు.

]]>
Sun, 29 Jun 2025 08:39:28 +0530 admin
శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం https://prajakshethrenews.com/శాశ్వత-అన్నప్రసాద-పథకానికి-విరాళం https://prajakshethrenews.com/శాశ్వత-అన్నప్రసాద-పథకానికి-విరాళం శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం

ప్రజా క్షేత్ర్, శ్రీశైలం :

శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణ విరాళం   రూ. 1,00,116/-లను జి. ఎస్. సందీప్, ఏలూరు  వారు విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు యం. రవికుమార్‌కు అందజేయడం జరిగింది. అనంతరం దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి

]]>
Sat, 28 Jun 2025 21:10:52 +0530 admin
శ్రీశైల మల్లన్న హుండీల లెక్కింపు https://prajakshethrenews.com/శ్రీశైల-మల్లన్న-హుండీల-లెక్కింపు https://prajakshethrenews.com/శ్రీశైల-మల్లన్న-హుండీల-లెక్కింపు శ్రీశైల మల్లన్న  హుండీల లెక్కింపు

ప్రజా క్షేత్ర్,  శ్రీశైలం :

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ 4,78,54,875/- నగదు రాబడిగా లభించింది.
ఇందులో ఆలయాల హుండీల ద్వారా రూ.4,70,34,342/-లు మరియు అన్నప్రసాద వితరణ హుండీల ద్వారా రూ.8,20,533/-లు మొత్తం వెరసి రూ. 4,78,54,875/- లు లభించాయి.కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 31 రోజులలో (26.05.2025 నుండి 26.08.2025 వరకు) సమర్పించారు.అలాగే అన్నప్రసాద వితరణ హుండీల రాబడిని భక్తులు (17.02.2025 నుండి 26.06.2025 వరకు ) సమర్పించారు. అదేవిధంగా 842 యుఎస్ఏ డాలర్లు, 121 సౌదీ రియాల్స్, 218- కువైట్ దినార్స్, 145 – యు.ఏ.ఈ దిర్హమ్స్, 70- మలేషియా రింగిట్స్ 8- సింగపూర్ డాలర్లు, 35 ఇంగ్లాండు పౌండ్సు, 20- ఎ.యు.ఎస్ డాలర్సు. 30 హంకాంగ్ డాలర్లు, 10- కెనడా డాలర్లు, 600 శ్రీలంక రూపీస్. 15 – యూరోస్, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.కాగా అప్రైజర్ రాని కారణంగా ఈ రోజు జరిగిన హుండీల లెక్కింపులో బంగారు, వెండి లెక్కించలేదు. ఈ రోజు లభించిన బంగారు, వెండిని కూడా తిరిగి హుండీలోనే సమర్పించడం జరిగింది.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, ఎస్. మోహన్, జిల్లా దేవదాయశాఖ అధికారి, నంద్యాల, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 28 Jun 2025 21:07:37 +0530 admin
గోల్కొండ జగదాంబ అమ్మవారికి బోనం https://prajakshethrenews.com/గోల్కొండ-జగదాంబ-అమ్మవారికి-బోనం https://prajakshethrenews.com/గోల్కొండ-జగదాంబ-అమ్మవారికి-బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం

సమర్పించిన లాల్ దర్వాజా సింహవాహినిమహంకాళి ఆలయ కమిటీ 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ : 

లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి ఆలయ కమిటీ అధ్యక్షులు మారుతీ యాదవ్ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ముందుగా లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి ఆలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లిన లాల్ దర్వాజా సింహావాహిని ఆలయ కమిటీకి  గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బంగారు బోనం, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్బంగా జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ ప్రతినిధులకు చంటి బాబు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లు విష్ణు గౌడ్, ప్రతినిధులు నర్సింగ్ రావు, చంద్రకుమార్, హరీష్, సతీష్ ముదిరాజ్, శేష్ నారాయణ, వినోద్ కుమార్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 28 Jun 2025 09:15:34 +0530 admin
గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మకు తొలి బంగారు బోనం https://prajakshethrenews.com/గోల్కొండ-శ్రీ-జగదాంబ-అమ్మకు-తొలి-బంగారు-బోనం https://prajakshethrenews.com/గోల్కొండ-శ్రీ-జగదాంబ-అమ్మకు-తొలి-బంగారు-బోనం గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మకు తొలి బంగారు బోనం

సమర్పించిన భాగ్యనగర్​ ఉమ్మడి ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్

 ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

ఆషాఢమాసం పాతనగర బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాత్రికలకు సప్త బోనాలులో భాగంగా భాగ్యనగర్​ శ్రీ  మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో గోల్కొండ  శ్రీ జగదాంబ అమ్మవారికి ఆదివారం తొలి బంగారు బోనం సమర్పించారు.  బ్యాండు చప్పుళ్ళు ...పోతరాజుల వీరంగాల నడుమ... శివసత్తుల నడుమ నిషా క్రాంతి బంగారు బోన మెత్తుకుని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా బయలుదేరారు. అంతకుముందు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ఉమ్మడిదేవాలయాల ఉరేగింపు కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరిబౌలి మండి నుంచి గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన భాగ్యనగర్​ శ్రీ  మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రతినిధులను ఆలయ కమిటీ ఘనంగా శాలువలతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్, వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు గాజులఅంజయ్య, రాకేష్ తివారి, పొటేల్ సదానంద్ యాదవ్, జనగామ మధుసూధన్​గౌడ్​  తదితరులు పాల్గొన్నారు.

]]>
Fri, 27 Jun 2025 14:12:51 +0530 admin
గోల్కొండలో బోనాల సందడి షురూ https://prajakshethrenews.com/గోల్కొండలో-బోనాల-సందడి-షురూ https://prajakshethrenews.com/గోల్కొండలో-బోనాల-సందడి-షురూ గోల్కొండలో బోనాల సందడి షురూ

బోనాల ఉత్సవాల సందర్భంగా తొలి బోనం సమర్పించిన మంత్రులు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు - 2025 ప్రారంభోత్సవం సందర్భంగా  లంగర్ హౌజ్ చౌరస్తా లో  గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించి ,అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనం సమర్పించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ,సిపి సివి ఆనంద్ ,కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్,ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముందుగా ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ సాంప్రదాయాలు ఆచారాలు ప్రపంచస్థాయిలో గుర్తించదగిన ఆషాఢ మాస బోనాలు. ఈరోజు తొలి బోనం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు,అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది.. రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కేబినెట్ మొత్తం ప్రభుత్వం తరుపున ముఖ్యమైన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. హైదరాబాద్ ప్రజలు వచ్చే భక్తులకు మంచి ఆతిధ్యం ఇచ్చేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. బోనాల పండగ సందర్భంగా 3 వేల దేవాలయాలకు పండగ కోసం 20 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం కేటాయించింది. నెల రోజుల పాటు వివిధ ఆలయాల్లో బోనాలు సమర్పిస్తూ రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఆ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం సంవృద్ధి వర్షాలతో పాడి పంటలతో అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేసుకుంటున్నానని చెప్పారు.

]]>
Thu, 26 Jun 2025 20:53:10 +0530 admin
నందలూరు, తాళ్లపాక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ https://prajakshethrenews.com/నందలూరు-తాళ్లపాక-బ్రహ్మోత్సవాల-గోడపత్రికలను-ఆవిష్కరించిన-టీటీడీ-చైర్మన్ https://prajakshethrenews.com/నందలూరు-తాళ్లపాక-బ్రహ్మోత్సవాల-గోడపత్రికలను-ఆవిష్కరించిన-టీటీడీ-చైర్మన్ నందలూరు, తాళ్లపాక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్
ప్రజా క్షేత్ర్, తిరుమల :
అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టీటీడీ చైర్మన్  బీ.ఆర్. నాయుడు అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆవిష్కరించారు. గురువారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఆయన పాల్గొని, వివరాలు వెల్లడించారు. జూలై 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు నందలూరులో శ్రీ సౌమ్యనాథస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే, జూలై 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల విశిష్టతలు, చారిత్రక నేపథ్యాన్ని చైర్మన్‌ కు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు  నటేష్ బాబు,  ప్రశాంతి పాల్గొన్నారు.

]]>
Thu, 26 Jun 2025 19:31:59 +0530 admin
ఆషాడ బోనాలకు సర్వం సిద్ధం... గోల్కొండ లో ప్రారంభం కానున్న బోనాల సందడి https://prajakshethrenews.com/ఆషాడ-బోనాలకు-సర్వం-సిద్ధం-గోల్కొండ-లో-ప్రారంభం-కానున్న-బోనాల-సందడి https://prajakshethrenews.com/ఆషాడ-బోనాలకు-సర్వం-సిద్ధం-గోల్కొండ-లో-ప్రారంభం-కానున్న-బోనాల-సందడి ఆషాడ బోనాలకు సర్వం సిద్ధం... గోల్కొండ లో ప్రారంభం కానున్న బోనాల సందడి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 25  :
హైదరాబాద్ లో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. తొలిబోనం గోల్గొండ జగదాంబికకు సమర్పించన్నారు. జూన్ 26 ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది.. ఆషాడంలో వచ్చే తొలి గురువారం బోనాల సంబురం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెల మొత్తంమీద వచ్చే గురువారం, ఆదివారాల్లో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.ఏటా ఉత్సవాలు ప్రారంభమయ్యేది గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారి సన్నిధి నుంచే. జూలై 13 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. జూలై 20న పాతబస్తీ బోనాలు జరుగుతాయి. జూలై 21న జరగనున్న ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. బోనాల షెడ్యూల్ లో భాగంగా జూన్ 26 గురువారం తొలిపూజ, జూన్‌ 29 ఆదివారం రెండో పూజ, జూలై 3 గురువారం మూడో పూజ, జూలై 6 ఆదివారం నాలుగో పూజ, జూలై 10 గురువారం ఐదోపూజ, జూలై 13 ఆదివారం ఆరో పూజ, జూలై 17 గురువారం ఏడో పూజ, జూలై 20 ఆదివారం ఎనిమిదో పూజ, జూలై 24 గురువారం తొమ్మిదవ పూజ జరగనుంది. జూన్ 26 గురువారం గోల్కొండ నుంచి మొదలు
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఆషాఢ మాస బోనాల జాతర ప్రారంభమవుతుంది. మొదటి రోజు  లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి  తొట్టెల ఊరేగింపు , చోటాబజార్‌లోని ఆలయపూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం ఊరేగింపు జరుగుతుంది.  ఇవన్నీ గోల్కొండ కోటకి చేరుకున్నాక ఆలయం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు  సప్తమాతృకలకు సమర్పించే బంగారు బోనంలో భాగంగా తొలిబోనం జగదాంబికకు సమర్పిస్తారు. తెలంగాణలో బోనాల ఉత్సవాల్లో భాగంగా ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు కూడా బోనం సమర్పిస్తారు. ఈ ఏడాది జూన్ 29న దుర్గమ్మకు బోనం సమర్పిస్తారు. ఇది రెండో బోనం అవుతుంది.  జూలై 3 గురువారం బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పిస్తారు..ఇదో మూడో బంగారు బోనం. జూలై 4 శుక్రవారం రోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బంగారు  
బోనం సమర్పిస్తారు.. శుక్రవారం పెద్దమ్మకు చాలా ప్రత్యేకమైన రోజు. జూలై 10 గురువారం రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు..ఇది ఐదో బంగారు బోనం. జూలై 15 చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి, జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.  ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం 20 కోట్ల నిధులు మంజూరు చేసింది.

]]>
Wed, 25 Jun 2025 22:53:58 +0530 admin
జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు https://prajakshethrenews.com/జూన్-30-నుండి-జూలై-02వ-తేదీ-వరకు-శ్రీవారి-సాక్షాత్కార-వైభవోత్సవములు https://prajakshethrenews.com/జూన్-30-నుండి-జూలై-02వ-తేదీ-వరకు-శ్రీవారి-సాక్షాత్కార-వైభవోత్సవములు జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు
ప్రాజా క్షేత్ర్, తిరుపతి :

తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు జరుగనున్నాయి. ఈ సందర్భంగా జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జూలై 03న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

జూన్ 26న  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.... తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించనున్నారు. ఉదయం 07 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి మ‌ధ్యాహ్నం 12.30  గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన ఉదయం 11 - 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. సాయంత్రం 5 - 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 - 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూలై 01వ తేదీన  ఉదయం 11 - 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 - 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 - 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు.  
జూలై 02వ తేదీన స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ అనంతరం, సాయంత్రం 6.30 - 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. రాత్రి 07 - 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

]]>
Wed, 25 Jun 2025 18:54:20 +0530 admin
గౌలిపుర మాతేశ్వరి ఆలయాన్ని సందర్శించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ https://prajakshethrenews.com/గౌలిపుర-మాతేశ్వరి-ఆలయాన్ని-సందర్శించిన-ఉమ్మడి-దేవాలయాల-ఊరేగింపు-కమిటీ-అధ్యక్షుడు-గోపిశెట్టి-రాఘవేందర్ https://prajakshethrenews.com/గౌలిపుర-మాతేశ్వరి-ఆలయాన్ని-సందర్శించిన-ఉమ్మడి-దేవాలయాల-ఊరేగింపు-కమిటీ-అధ్యక్షుడు-గోపిశెట్టి-రాఘవేందర్ గౌలిపుర మాతేశ్వరి ఆలయాన్ని సందర్శించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

పాతబస్తీలోని గౌలిపుర మాతేశ్వరి, భారత మాత దేవాలయాన్ని మంగళవారం భాగ్యనగర్ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ సందర్శించారు. ఈ సందర్బంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్మని  కైలాష్  గంగపుత్ర శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  దేవాలయ సలహాదారులు  ఎస్. మల్లేశం గౌడ్ ,  కె.జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , మాజీ కార్పొరేటర్ పాశం సురేందర్ ,  వర్కింగ్  ప్రెసిడెంట్  కె. ఎస్. ఆనంద్ రావు , ఉపాధ్యక్షులు  అలె  భాస్కర్ రాజ్ ,  ఎం. ప్రకాష్ ,  కె. ప్రకాష్  రాజ్ ,  బి. వై. శ్రీకాంత్ ,  ప్రధాన  కార్యదర్శి  అల్లి  మధు సుధన్  గిరి ,  కోశాధికారి  బొడ్డు  సాయి  బాబా,   వై. రాజు , డల్లు  శివ ,  జి. రమేష్ , పి. శంకర్ , కె. శ్రీకాంత్ , జమాల్ పూర్  అశోక్, రమన్  రాజ్ ,  ఎ.  సాయి  కిరణ్ ,  వై. భరత్ ,ఎం. వినోద్ , ఎం. విక్రమ్,  చందు , మురళి తదితరులు  పాల్గొన్నారు.

         ఇట్లు.

 ఎర్మని  కైలాష్  గంగపుత్ర.

   ఆలయ  అధ్యక్షులు

]]>
Tue, 24 Jun 2025 19:58:56 +0530 admin
లడ్డూ కష్టాలకు ఫుల్ స్టాప్ https://prajakshethrenews.com/లడ్డూ-కష్టాలకు-ఫుల్-స్టాప్ https://prajakshethrenews.com/లడ్డూ-కష్టాలకు-ఫుల్-స్టాప్ లడ్డూ కష్టాలకు ఫుల్ స్టాప్
ప్రజా క్షేత్ర్, తిరుమల, జూన్ 24 :
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులకు లడ్డూ కష్టాలు తొలగించేందుకు కియోస్క్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ లేదా ఆధార్ నెంబర్ ను కియోస్క్ మిషన్ లో ఎంటర్ చేసి అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ పై పేమెంట్ చేస్తే రసీదు వస్తుంది. అది తీసుకెళ్లి కౌంటర్ లో అందిస్తే లడ్డూలు పంపిణీ చేస్తారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని భక్తుల సేవలు మరింత సులభతరం చేసే విధంగా టీటీడీ వినూత్న ఏర్పాట్లు చేసింది. తిరుమలలో లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్క్ మెషిన్లు ఏర్పాటు చేసింది. సాధారణంగా లడ్డూ ప్రసాదం కావాలంటే నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి ఆధార్ కార్డ్ లేదా దర్శన టికెట్లు చూపించి భక్తులు లడ్డూలు తీసుకునే వారు. అయితే, టీటీడీ నూతన విధానం తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా 5 కియోస్క్ మెషీన్లను లడ్డూ కౌంటర్ల దగ్గర ఏర్పాటు చేసింది.ఈ మెషిన్ లో భక్తులు తమ దర్శన టికెట్ టోకెన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వారికి క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని ఫోన్ లో స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ చేయాలి. ఆ తర్వాత ఒక స్లిప్ వస్తుంది. దాన్ని కౌంటర్ లో చూపిస్తే లడ్డూలు ఇస్తారు. దర్శన టికెట్ లేని భక్తులు సైతం లడ్డూలను పొందొచ్చు. అలాంటి భక్తులు తమ ఆధార్ నెంబర్ ను కియోస్క్ మెషిన్ లో నమోదు చేసి రెండు లడ్డూలను పొందొచ్చు. ఈ కొత్త సిస్టమ్ ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ విధానం అన్నప్రసాదంలో ఉంది. డోనర్లు 99వేల రూపాయల వరకు నేరుగా డొనేషన్ చేసుకునే విధంగా ఇలాంటి కియోస్క్ మిషన్లు పెట్టింది.తాజాగా తిరుమల లడ్డూ కౌంటర్లలో కూడా కియోస్క్ మిషన్లను టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు మరింత సులభతరంగా లడ్డూలు పొందే అవకాశం ఉందని టీటీడీ అంటోంది. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 5 కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేశారు. భక్తులు వీటి ద్వారా లడ్డూలు పొందుతున్నారు. కొన్ని రోజుల పాటు దీన్ని పరిశీలన చేసి ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసే విధంగా టీటీడీ దృష్టి పెట్టింది. అన్నప్రసాదం కేంద్రంలో డొనేషన్లు సమర్పించడానికి, లడ్డూలు పొందడానికి కియోస్క్ మెషిన్లు ఏర్పాటు చేసిన టీటీడీ త్వరలో గదులు పొందడానికి కూడా కియోస్క్ మెషిన్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

]]>
Tue, 24 Jun 2025 10:04:29 +0530 admin
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ https://prajakshethrenews.com/తిరుమలలో-పెరిగిన-భక్తుల-రద్దీ https://prajakshethrenews.com/తిరుమలలో-పెరిగిన-భక్తుల-రద్దీ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ప్రజా క్షేత్ర్, తిరుమల :
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.87,254 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చింది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు, టికెట్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.

]]>
Mon, 23 Jun 2025 19:52:06 +0530 admin
ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు సీ ఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం https://prajakshethrenews.com/ఉజ్జయినీ-మహంకాళి-బోనాల-ఉత్సవాలకు-సీ-ఎం-రేవంత్-రెడ్డికి-ఆహ్వానం https://prajakshethrenews.com/ఉజ్జయినీ-మహంకాళి-బోనాల-ఉత్సవాలకు-సీ-ఎం-రేవంత్-రెడ్డికి-ఆహ్వానం ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు సీ ఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూలై 13 న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా మంత్రులు కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ లతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, అర్చకులు కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా మహంకాళి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు.

]]>
Mon, 23 Jun 2025 19:37:47 +0530 admin
ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు రావాలని రాష్ట్ర మంత్రులను ఆహ్వానించిన లాల్దర్వాజా ఆలయ కమిటీ ప్రతినిధులు https://prajakshethrenews.com/ఢిల్లీలో-జరిగే-బోనాల-ఉత్సవాలకు-రావాలని-రాష్ట్ర-మంత్రులను-ఆహ్వానించిన-లాల్దర్వాజా-ఆలయ-కమిటీ-ప్రతినిధులు https://prajakshethrenews.com/ఢిల్లీలో-జరిగే-బోనాల-ఉత్సవాలకు-రావాలని-రాష్ట్ర-మంత్రులను-ఆహ్వానించిన-లాల్దర్వాజా-ఆలయ-కమిటీ-ప్రతినిధులు ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు రావాలని రాష్ట్ర మంత్రులను ఆహ్వానించిన లాల్దర్వాజా ఆలయ కమిటీ ప్రతినిధులు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో   ఈ నెల 30, జులై 1,2 తేదీల మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు రావాలని రాష్ట్ర మంత్రులను లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను, రాష్ట్ర పశు సంవర్ధక,క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరిని ఆలయ కమిటీ కన్వీనర్ జి.అరవింద్ కుమార్ గౌడ్,మాజీ చైర్మన్ కె.వెంకటేష్, సాంస్కృతిక కార్యదర్శి ఎ.వినోద్ కుమార్,ప్రచార కార్యదర్శి ఎస్.శేషు నారాయణ, గడ్డం రవి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం మంత్రులను కలిసి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలను దేశ ప్రజలకు తెలిపే ఉద్దేశంతో ఢిల్లీ తెలంగాణ భవన్ లో గత పది సంవత్సరాల నుండి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం ఇంకా పెద్దఎత్తున బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ తో పాటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఉత్సవాలకు తప్పకుండా రావాల, హైదరాబాద్ని కోరారు.

]]>
Mon, 23 Jun 2025 18:25:10 +0530 admin
జూలై 11 వ తేదీన లాల్​ దర్వాజా బోనాలు https://prajakshethrenews.com/జూలై-11-వ-తేదీన-లాల్-దర్వాజా-బోనాలు-654 https://prajakshethrenews.com/జూలై-11-వ-తేదీన-లాల్-దర్వాజా-బోనాలు-654 జూలై 11 వ తేదీన లాల్​ దర్వాజా బోనాలు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా,  ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే లాల్​దర్వాజా శ్రీ మహంకాళి 117వ వార్షిక బోనాల జాతర ఉత్సవాలు జూలై 11 వ తేదీన ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ చైర్మన్​ బి. మారుతీ యాదవ్ తెలిపారు. ఆదివారం లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జూలై 11వ తేదీన ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాలు 21వ తేదీవరకు కొనసాగుతాయన్నారు. జూలై 11వ తేదీన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవి అభిషేకం, ద్వజా రోహణ, శిఖర పూజ, సాయంత్రం కలశస్థాపనతో ఉత్సవాలు లాంచనంగా ప్రారంభమవుతాయన్నారు. జూలై 13 వ తేదీన సాయంత్రం శాలిబండ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటమును భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. అనంతరం 9రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. జూలై 20వ తేదీన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి బోనాల సమర్పణ, రాత్రికి ప్రపంచ శాంతి కోరుతూ శాంతి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. జూలై 21వ తేదీన సోమవారం పోతరాజు స్వాగతం, అమ్మవారి భవిష్య వాణి వినిపించే రంగం కార్యక్రమం, అమ్మవారి బ్రహ్మాండమైన  సామూహిక ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 

]]>
Sun, 22 Jun 2025 17:33:12 +0530 admin
దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 30 నుంచి లాల్ దర్వాజ బోనాలు https://prajakshethrenews.com/దేశ-రాజధాని-ఢిల్లీలో-ఈ-నెల-30-నుంచి-లాల్-దర్వాజ-బోనాలు https://prajakshethrenews.com/దేశ-రాజధాని-ఢిల్లీలో-ఈ-నెల-30-నుంచి-లాల్-దర్వాజ-బోనాలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 30 నుంచి లాల్ దర్వాజ బోనాలు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో గత 10 సంత్సరాల నుండి లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాలు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని  ఆలయకమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, కన్వీనర్ అరవింద్ కూమర్ లు తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వారు వివరాలు వెల్లడించారు.ఈ సంవత్సరం 11వ బోనాల ఉత్సవాల సందర్బంగా జూన్ 30, జులై 1. 2 తేదీలలో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. సోమవారము 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ ను పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రారంభిస్తారని, మంగళవారం 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇండియా గేటి నుండి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి తెలంగాణ భవన్ ప్రతిష్టిస్తారన్నారు. బుధవారం 2వ తేదీన ఉదయం 11 గంటలకు పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు విచ్చేసి, అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6 గం॥లకు అంబేడ్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమము జరుగనున్నట్లు వారు పేర్కొన్నారు.

]]>
Sun, 22 Jun 2025 17:11:43 +0530 admin
వరంగల్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బోనంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ https://prajakshethrenews.com/వరంగల్-ఎమ్మెల్యే-రాజేందర్-రెడ్డి-బోనంపై-చేసిన-వ్యాఖ్యలను-ఖండించిన-లాల్-దర్వాజా-ఆలయ-కమిటీ https://prajakshethrenews.com/వరంగల్-ఎమ్మెల్యే-రాజేందర్-రెడ్డి-బోనంపై-చేసిన-వ్యాఖ్యలను-ఖండించిన-లాల్-దర్వాజా-ఆలయ-కమిటీ వరంగల్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బోనంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

బోనంను ఎంతో పవిత్రంగా భావించే మహిళలను కించ పరిచే విధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను లాల్ దర్వాజా సింహావాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లాల్ దర్వాజా సింహావాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షులు బి. మారుతీ యాదవ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ లు పాల్గొని, మాట్లాడారు. లాల్ దర్వాజ సింహావాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చారిత్రాత్మక వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్దలతో కళాకారుల ఆటపాటల నడుమ ఈ నెల 22 వ తేదీన బంగారు బోనం సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే మంత్రి సాను కూలంగా స్పందించారన్నారు. తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేశారని తెలిపారు. అంతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా లోకల్ ఎమ్మెల్యే మాత్రం బోనం పై నోటికి వచ్చి మాట్లాడడం సరికాదన్నారు. మహిళలు ముడికట్టుతో సాంప్రదాయ బద్దంగా బోనంను తయారు చేసుకొని అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి బోనంను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటిది వరంగల్ ఎమ్మెల్యే నాయిని చేసిన వ్యాఖ్యలను బోనంకి మద్యం, మాంసాన్ని ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో పవిత్రంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని, ఎవరు తాగి బోనాలు సమర్పించరని ఈ సందర్భంగా ఆయన మాటలను పూర్తిగా ఖండిస్తున్నామని, తెలంగాణ మహిళలకు ఎమ్మెల్యే నాయిని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

]]>
Sun, 22 Jun 2025 16:48:25 +0530 admin
యాదగిరిగుట్టలో నేటి నుంచి భక్తులకు స్వామివారి హారతి, జలసంప్రోక్షణ https://prajakshethrenews.com/యాదగిరిగుట్టలో-నేటి-నుంచి-భక్తులకు-స్వామివారి-హారతి-జలసంప్రోక్షణ https://prajakshethrenews.com/యాదగిరిగుట్టలో-నేటి-నుంచి-భక్తులకు-స్వామివారి-హారతి-జలసంప్రోక్షణ యాదగిరిగుట్టలో నేటి నుంచి భక్తులకు స్వామివారి హారతి, జలసంప్రోక్షణ
ప్రజా క్షేత్ర్, యాదాద్రి :
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శించుకునే భక్తులకు శుక్రవారం నుంచి హారతితో పాటు జలసం ప్రోక్షణ నిర్వహించనున్నట్లు ఈవో వెంకట్రావు వెల్లడించారు. గురువారం ఆలయ అర్చకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించే నిబంధన కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు, పర్వదినాల్లో వీఐపీల ద్వారా వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించబోమని, మిగతా రోజుల్లో మాత్రం తిరుపతి దేవస్థానం తరహాలో ప్రతి ఒక్కరికి టికెట్ ద్వారానే దర్శనం కల్పిస్తామని తెలిపారు.

]]>
Fri, 20 Jun 2025 19:38:31 +0530 admin
ఈ నెల 22న వరంగల్ భద్రకాళి అమ్మవారికి లాల్ దర్వాజ సింహావాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించనున్న బంగారు బోనం https://prajakshethrenews.com/ఈ-నెల-22న-వరంగల్-భద్రకాళి-అమ్మవారికి-లాల్-దర్వాజ-సింహావాహిని-ఆలయ-కమిటీ-ఆధ్వర్యంలో-సమర్పించనున్న-బంగారు-బోనం https://prajakshethrenews.com/ఈ-నెల-22న-వరంగల్-భద్రకాళి-అమ్మవారికి-లాల్-దర్వాజ-సింహావాహిని-ఆలయ-కమిటీ-ఆధ్వర్యంలో-సమర్పించనున్న-బంగారు-బోనం ఈ నెల 22న వరంగల్ భద్రకాళి అమ్మవారికి లాల్ దర్వాజ సింహావాహిని మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించనున్న బంగారు బోనం

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

లాల్ దర్వాజా సింహావాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ అధ్వర్యంలో వరంగల్ భద్రకాళి దేవాలయంలో భద్ర కాళీ అమ్మవారికి ఈ నెల 22 వ తేదీన తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంప్రదాయ బద్దంగా బంగారుబోనం సమర్పించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారుతీ యాదవ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్, మాజీ అధ్యక్షులు వెంకటేష్ లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ భద్రకాళి అమ్మవారికి సమర్పించనున్న బంగారు బోనం కార్యక్రమానికి వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ భద్రకాళి దేవాలయం చైర్మన్ డాక్టర్ బి. శివ సుబ్రహ్మణ్యం,సహాయక కమిషనర్, కార్యనిర్వాహక అధికారి కె. శేషు భారతి, తదితరులు పాల్గొననున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.

]]>
Thu, 19 Jun 2025 11:17:32 +0530 admin
విజయవాడలో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి : ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ https://prajakshethrenews.com/విజయవాడలో-తెలంగాణ-బోనాల-జాతర-ఉత్సవాలకు-ఏర్పాట్లు-చేయండి-ఊరేగింపు-కమిటీ-చైర్మన్-గోపిశెట్టి-రాఘవేందర్ https://prajakshethrenews.com/విజయవాడలో-తెలంగాణ-బోనాల-జాతర-ఉత్సవాలకు-ఏర్పాట్లు-చేయండి-ఊరేగింపు-కమిటీ-చైర్మన్-గోపిశెట్టి-రాఘవేందర్ విజయవాడలో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి : ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్

ఏపి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన ఉమ్మడి ఊరేగింపు కమిటీ

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ :

భాగ్యనగర్​ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో  విజయవాడలో జూన్ 29వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డిని బుధవారం ఉమ్మడి ఊరేగింపు కమిటీ చైర్మన్​ గోపిశెట్టి రాఘవేందర్ బృందం మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ మేరకు అందజేసిన విజ్ఞాపన పత్రంలో గత 15 ఏళ్లుగా భాగ్యనగర్​ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాలలో భాగంగా భాజాభజంత్రీల నడుమ పోతరాజుల నృత్యాలతో విజయవాడ బ్రాహ్మణ వీధిలోని ఈవో కార్యాలయం నుంచి విజయవాడ కనక దుర్గమ్మ గుడి వరకు జాతర సాగుతదని, అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు బోనం, వడి బియ్యం, పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ యేడు కూడా విజయవాడలో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రికి విన్నపించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని చైర్మన్​ గోపి శెట్టి రాఘవేందర్ పేర్కొన్నారు. మంత్రికి వినతిపత్రం సమర్పించిన వారిలో ఉమ్మడి కమిటీ ప్రతినిధులు జనగామ మధుసూధన్​గౌడ్, మధుసూదన్ యాదవ్, రామ్ దేవ్ అగర్వాల్, దత్తాత్రేయ, దినేష్, చేతన్ సూరి, గట్టు శ్రీనివాస్, భిక్షపతి ముదిరాజ్, సాత్విక్ తదితరులు ఉన్నారు.

]]>
Thu, 19 Jun 2025 10:37:21 +0530 admin
తిరుమల హాథిరామ్‌ మఠంలో తెలుగు పీఠాధిపతులకు అవకాశమివ్వాలి https://prajakshethrenews.com/తిరుమల-హాథిరామ్-మఠంలో-తెలుగు-పీఠాధిపతులకు-అవకాశమివ్వాలి https://prajakshethrenews.com/తిరుమల-హాథిరామ్-మఠంలో-తెలుగు-పీఠాధిపతులకు-అవకాశమివ్వాలి తిరుమల హాథిరామ్‌ మఠంలో తెలుగు పీఠాధిపతులకు అవకాశమివ్వాలి

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌ :
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై ఉన్న హాథిరామ్‌ బావాజీ మఠంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన బంజారా పీఠాధిపతులకు మాత్రమే పూజలు చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బంజారాహిల్స్‌ లోని నివాసంలో పలువురు బంజారా పీఠాధిపతులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. తిరుమలలోని హాథిరామ్‌ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠిధిపతులకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులకు అవకాశం ఇచ్చారని తెలిపారు. తమకు అవకాశం ఇచ్చేలా టీటీడీ చైర్మన్‌, పాలకవర్గంపై ఒత్తిడి తేవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో ఫోన్‌ లో మాట్లాడారు. శ్రీ హాథిరామ్‌ బావాజీ మఠంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన బంజారా పీఠాధిపతులు మాత్రమే పూజలు చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్పందిస్తూ పాలక మండలి సమావేశంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.

]]>
Sun, 15 Jun 2025 10:01:14 +0530 admin
క్యూలైన్లలో భక్తుల అష్ట కష్టాలు....గంటల తరబడి నిరీక్షణ https://prajakshethrenews.com/క్యూలైన్లలో-భక్తుల-అష్ట-కష్టాలుగంటల-తరబడి-నిరీక్షణ https://prajakshethrenews.com/క్యూలైన్లలో-భక్తుల-అష్ట-కష్టాలుగంటల-తరబడి-నిరీక్షణ క్యూలైన్లలో భక్తుల అష్ట కష్టాలు....గంటల తరబడి నిరీక్షణ

 అధికారుల తీరుపై అరుపులు, కేకలు

 ప్రజా క్షేత్ర్, శ్రీకాళహస్తి జూన్ 14 :

వారాంతపు రద్దీతో శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజనసంద్రంగా మారింది. ముక్కంటిశుని దర్శనం కోసం రెండవ శనివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనంతోపాటు రాహు కేతు పూజలకు సంబంధించిన క్యూలైన్లు ప్రత్యేక  శీఘ్రదర్శన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.  ఉక్కపోత కారణంగా భక్తులకు అవస్థలు తప్పడం లేదు అయితే అడ్డదారి దర్శనాలు  నిలువరించడంలో ఉద్యోగులు విఫలమయ్యారు. క్రింది స్థాయి ఉద్యోగుల సహకారంతో దళారులు యదేచ్చగా భక్తులను అడ్డదారిలో తీసుకెళ్లి  దర్శనాలు చేయించి జేబులు నింపుకుంటున్నారు. దీంతో సామాన్య భక్తులు కొంత మేర ఇబ్బందులు  పడాల్సి వచ్చింది.ఉన్నత అధికారులందరూ వీఐపీలు సిపార్సు దర్శనాలకు వచ్చే సేవల్లో తల మునకలయ్యారు.సామాన్య భక్తుల బాగోగులు పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో అవస్థలు తప్పలేదు.

]]>
Sun, 15 Jun 2025 09:39:31 +0530 admin
రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి అభయం https://prajakshethrenews.com/రథోత్సవంపై-శ్రీ-ప్రసన్న-వేంకటేశ్వరుడి-అభయం https://prajakshethrenews.com/రథోత్సవంపై-శ్రీ-ప్రసన్న-వేంకటేశ్వరుడి-అభయం రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి అభయం
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  ఉదయం 09.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న  వేంకటేశ్వరస్వామి వారు రథోత్సవంపై   శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి  విహరించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 - 8.30 గం.ల మధ్య పుణ్యాహవచనం, నవగ్రహపూజ చేపట్టారు. తదుపరి 8.41 - 8.55 గం.ల మధ్య రథారోహణం, 8.55- 8.58 గం.ల మధ్య రథాగమనం నిర్వహించారు. 09.00 - 10.30 గం.లకు భక్తజనసమోహం మధ్య రథోత్సవం చేపట్టారు.
సా. 5.30 - 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 07.00 - 08.00 గం.ల మధ్య అశ్వవాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 15న చక్రస్నానం, ధ్వజావరోహణం :  
జూన్ 15 ఆదివారం ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం జరుగనుంది. తదుపరి 9.15 - 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. అనంతరం ఉదయం 10.30 - 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00- 5.00 గం.ల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతుంది. రాత్రి 07.00 - 07.30 గం.ల మధ్య ధ్వజావరోహణతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

]]>
Sun, 15 Jun 2025 09:14:55 +0530 admin
జూలై 1న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం https://prajakshethrenews.com/జూలై-1న-బల్కంపేట్-ఎల్లమ్మ-తల్లి-కల్యాణ-మహోత్సవం https://prajakshethrenews.com/జూలై-1న-బల్కంపేట్-ఎల్లమ్మ-తల్లి-కల్యాణ-మహోత్సవం జూలై 1న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి  కల్యాణ మహోత్సవం

ప్రజాక్షేత్ర్,, హైదరాబాద్ :

జూలై 1న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం  , 2న రథోత్సవం జరగనున్నట్లు  ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరుగుతునట్లే  ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందని అన్నారు... కల్యాణినికి రాష్ట్ర నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలో భక్తులు వస్తారు.. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగాకుండా ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి , వాటర్ వర్క్స్ , విద్యుత్ , పోలీస్ , ఫైర్ , అన్ని శాఖల సమన్వయంతో  చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు..ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కేతినేని సరళ , ఆలయ ఈవో కృష్ణ , సూపరింటెండెంట్ హైమావతి , ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

]]>
Fri, 13 Jun 2025 16:06:25 +0530 admin
ఈ యేడు బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం : అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ https://prajakshethrenews.com/ఈ-యేడు-బోనాల-ఉత్సవాలు-అత్యంత-వైభవంగా-నిర్వహిస్తాం-అధ్యక్షుడు-గోపిశెట్టి-రాఘవేందర్ https://prajakshethrenews.com/ఈ-యేడు-బోనాల-ఉత్సవాలు-అత్యంత-వైభవంగా-నిర్వహిస్తాం-అధ్యక్షుడు-గోపిశెట్టి-రాఘవేందర్ *ఈ యేడు బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం*..

*సప్త మాత్రుకలకు బంగారు బోనం సమర్పిస్తాం*

 *ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ వెల్లడి*

,ప్రజా క్షేత్ర్, చార్మినార్​ :

భాగ్యనగర్​ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో ఈ యేడు ఆషాడమాసం పాతనగర బోనాల ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపి శెట్టి రాఘవేందర్ తెలిపారు. గురువారం హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో నిర్వహించిన సమావేశానికి అయన ముఖ్య అతిధిగా పాల్గొని,  ఈ యేడు ఆషాడ మాసం బోనాల ఉత్సవాల వివరాలను వెల్లడించారు. జూన్​ 26వ తేదీన గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం తో ప్రారంభమయ్యే ఉత్సవాలు జూలై 21వ తేదీన అమ్మవారి సామూహిక ఘటాల నిమజ్జన ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయన్నారు. జూలై 11 నుంచి జూలై 2  వరకు 11 రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నరు. జూలై 13వ తేదీన షాలిబండా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి పాతగనర అమ్మవారి ఘటాల స్థాపన, జూలై 20వ తేదీన బోనాల పండుగ పర్వదినం సందర్భంగా బోనాల సమర్పణ, జూలై 21వ తేదీన పాతబస్తీ అమ్మవార్ల సామూహిక ఘటాల ఊరేగింపుతో పాతనగర బోనాల ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 

సప్త మాత్రుకలకు బంగారు బోనం ...

బోనాల ఉత్సవాలలో భాగంగా సప్త మాతృకలు సప్త బంగారు బోనాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏడు అమ్మవారి దేవాలయాలకు బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.  హరిబౌలి శ్రీ  అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుంచి జూన్​ 26 వ తేదీన గురువారం గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయంలో అమ్మవారికి సంప్రదాయ బద్దంగా మొదటి బంగారు బోనాన్ని సమర్పించనున్నామన్నారు. జూన్ 29 వ తేదీన ఆదివారం విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో, జూలై 2 వ తేదీన బుధవారం బల్కంపేట్​ శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో, జూలై 4వ తేదీన శుక్రవారం జూబ్లిహిల్స్​ శ్రీ పెద్దమ్మ దేవాలయంలో, జూలై 10వ తేదీన  గురువారం సికింద్రాబాద్​ శ్రీ ఉజ్జయని మహంకాళి దేవాలయం, జూలై 15వ తేదీన మంగళవారం చార్మినార్​ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో, జూలై 17వ తేదీన గురువారం లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయాలలో బంగారు బోనాన్ని సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్​ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రధాన కార్యదర్శి కె. గురునాథ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బుల్లెట్ శ్రీధర్, కార్యదర్శులు ఎ. మానిక్ ప్రభు గౌడ్, ఆకుల వేణు గోపాల్, కె. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Fri, 13 Jun 2025 10:41:23 +0530 admin
వైభవంగా శ్రీ జమ్మలమ్మ దేవి వార్సికోత్సవ వేడుకలు https://prajakshethrenews.com/వైభవంగా-శ్రీ-జమ్మలమ్మ-దేవి-వార్సికోత్సవ-వేడుకలు https://prajakshethrenews.com/వైభవంగా-శ్రీ-జమ్మలమ్మ-దేవి-వార్సికోత్సవ-వేడుకలు వైభవంగా శ్రీ జమ్మలమ్మ దేవి వార్సికోత్సవ వేడుకలు

నది జలాలు తో అభిషేకం

వందలాది మంది మహిళలుతో బోనాలు పూజలు

ప్రజా క్షేత్ర్, ఎమ్మిగనూరు :
ఎమ్మిగనూరు పట్టణం సోగనూరు రోడ్డు లో వెలసిన శ్రీ జమ్మలమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని జమ్మలమ్మ దేవి ఆలయాన్ని ప్రారంభించి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రీతీయ వార్సికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ జమ్మలమ్మ దేవి ఆలయం ధర్మకర్త, మాజీ కౌన్సిలర్, మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ తట్టే బుడ్డప్ప ఆధ్వర్యంలో  తుంగభద్ర నది కు వెళ్లి బిందెలతో నీరు తీసుకొచ్చి అమ్మ వారికి అభిషేకం చేశారు. అలాగే మహిళలు కళశాలు , బోనాలు తో అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం అన్నదానం చేపట్టారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో దేవాలయం పరిసరాలు కిటకిటలడాయి. కార్యక్రమంలో శ్రీ జమ్మలమ్మ దేవి ఆలయ కమిటీ సభ్యులు మాడుగుండు నీలకంఠప్ప, బుగుడే తిమ్మప్ప, మరిడి దుష్యంత్, బుగుడే శ్రీనివాసులు,ఛాయ శ్రీనివాసులు, మాదుగుండు రంగస్వామి, బండ ఏకంబరి, మోనే రాఘవేంద్ర తో పాటు తట్టే ఆదినారాయణ ,తట్టే అనిల్ కుమార్, భక్తులు పాల్గొన్నారు.

]]>
Thu, 12 Jun 2025 22:13:54 +0530 admin
మానవ సంక్షేమంపై దేశవ్యాప్తంగా రామాలయం ఫౌండేషన్ ఆధ్యాత్మిక ప్రచారం https://prajakshethrenews.com/మానవ-సంక్షేమంపై-దేశవ్యాప్తంగా-రామాలయం-ఫౌండేషన్-ఆధ్యాత్మిక-ప్రచారం https://prajakshethrenews.com/మానవ-సంక్షేమంపై-దేశవ్యాప్తంగా-రామాలయం-ఫౌండేషన్-ఆధ్యాత్మిక-ప్రచారం మానవ సంక్షేమంపై దేశవ్యాప్తంగా రామాలయం ఫౌండేషన్ ఆధ్యాత్మిక ప్రచారం
            రామాలయం ఫౌండేషన్ జాతీయ ఛైర్‌పర్సన్  పూనమ్ మిశ్రా
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్, జూన్ 12 :
ఐక్యత, నిస్వార్థ సేవ, ప్రపంచ శాంతిని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక ప్రధాన చొరవలో, మాతృదేవోభవ సత్సంగ్‌తో కలిసి రామాలయం ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమం సత్సంగ్‌లు, సమాజ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా మానవతావాదం, సామాజిక సంక్షేమ స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామాలయం ఫౌండేషన్ జాతీయ ఛైర్‌పర్సన్  పూనమ్ మిశ్రా, కరుణామయ సమాజాన్ని నిర్మించడంలో సామూహిక స్పృహ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తన జాతీయ పర్యటనలో భాగంగా, ఇబ్రహీంపట్నంలోని వినోబా నగర్‌లో స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ నిర్వహిస్తున్న అందుల ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. ఆశ్రమం, దాని నిర్వాహకుల కృషిని ఆమె ప్రశంసించారు, ఆశ్రమ అభివృద్ధికి ఆమె నిరంతర మద్దతును హామీ ఇచ్చి, నివాసితులకు పండ్లు పంపిణీ చేశారు.జూన్ 7న శ్రీశైలంలో జరిగిన విజయవంతమైన మాతృదేవోభవ సత్సంగ్‌కు సహకరించిన వారందరికీ  మిశ్రా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు, దీనిని ఒక ఆధ్యాత్మిక మైలురాయిగా అభివర్ణించారు. రాబోయే ప్రణాళికలను ప్రకటిస్తూ, భారతదేశంలోని అత్యంత పవిత్రమైన యాత్రా కేంద్రాలలో రెండు అయిన కాశీలోని నమో ఘాట్, రామేశ్వరంలో త్వరలో ప్రధాన ఆధ్యాత్మిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమాలు ప్రజలలో శాంతి, సేవ సందేశాన్ని మరింతగా విస్తరించడానికి రూపొందించబడ్డాయి అని ఆమె అన్నారు.
అదనంగా, సామాజిక అభ్యున్నతి కోసం ఫౌండేషన్ యొక్క విస్తృత లక్ష్యంలో భాగంగా విద్యా సహాయాన్ని నిర్ధారించడం, పేద విద్యార్థులకు మద్దతు ఇవ్వడంలో రామాలయం ఫౌండేషన్ యొక్క నిబద్ధతను ఆమె ధృవీకరించారు. భారతదేశం యొక్క భావోద్వేగ, సాంస్కృతిక నిర్మాణాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలనే సంకల్పంలో రెండు సంస్థలు ఐక్యంగా ఉన్నాయని మాతృదేవోభవ సత్సంగ్ అధ్యక్షుడు కె.బి. శ్రీధర్ అన్నారు.

]]>
Thu, 12 Jun 2025 21:46:55 +0530 admin
తిరుమలలో నిరంతర యజ్ఞంగా టిటిడి అన్నప్రసాద వితరణ https://prajakshethrenews.com/తిరుమలలో-నిరంతర-యజ్ఞంగా-టిటిడి-అన్నప్రసాద-వితరణ https://prajakshethrenews.com/తిరుమలలో-నిరంతర-యజ్ఞంగా-టిటిడి-అన్నప్రసాద-వితరణ తిరుమలలో నిరంతర యజ్ఞంగా టిటిడి అన్నప్రసాద వితరణ
దాత రూ. 44 లక్షలతో రోజంతా అన్నప్రసాద వితరణ
రోజుకు 2.5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ
ప్రజా క్షేత్ర్, తిరుమల : 
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టిటిడి నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తోంది. 1985, ఏప్రిల్‌ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చేతులమీదుగా టిటిడి ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి,  శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజులలో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు. రూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టిటిడి కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టిటిడి అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. దాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ -1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ - 2, పీఏసీ - 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు,  తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్‌, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్‌, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు. ప్రతి రోజూ టిటిడిలో అన్నప్రసాదాల తయారీ, పంపిణీకి సుమారు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నప్రసాదాలు విభాగంలో పలువురు  శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తద్వారా భక్తులు నుండి టిటిడి అన్నప్రసాదం విభాగం విశేష ఆదరణ పొందుతోంది.

]]>
Wed, 11 Jun 2025 22:30:41 +0530 admin
గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయ అధ్యక్షుడుగా మూడవ సారి ఎన్నికైన ఎర్మని. కైలాష్ https://prajakshethrenews.com/గౌలిపురా-శ్రీ-మహంకాళి-మాతేశ్వరి-భారతమాత-దేవాలయ-అధ్యక్షుడుగా-మూడవ-సారి-ఎన్నికైన-ఎర్మని-కైలాష్ https://prajakshethrenews.com/గౌలిపురా-శ్రీ-మహంకాళి-మాతేశ్వరి-భారతమాత-దేవాలయ-అధ్యక్షుడుగా-మూడవ-సారి-ఎన్నికైన-ఎర్మని-కైలాష్ గౌలిపురా శ్రీ మహంకాళి  మాతేశ్వరి  భారతమాత  దేవాలయ అధ్యక్షుడుగా మూడవ సారి ఎన్నికైన ఎర్మని. కైలాష్ 

 ప్రజా క్షేత్ర్, చార్మినార్​ 

గౌలిపురా శ్రీ మహంకాళి  మాతేశ్వరి  భారతమాత  దేవాలయం,  శ్రీ  కోటమైసమ్మ దేవాలయ కమిటీ  నూతన అధ్యక్షులుగా ఎర్మని.  కైలాష్ మూడవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం దేవాలయ  ప్రాంగణంలో  జరిగిన సర్వసభ్య  సమావేశంలో  ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎర్మని.కైలాష్​ను మరోసారి  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఆలయ ప్రధాన  కార్యదర్శులు గా అల్లి. మధుసూదన్  గిరి,  ఇ. సుమన్  కుమార్ , వర్కింగ్  ప్రెసిడెంట్ గా కె. ఎస్. ఆనంద్  రావు,   కోశాధికారులుగా బొడ్డు సాయి బాబ,  ఎంగలి  రాజు, ముఖ్య  సలహాదారులుగా ఎస్. మల్లేషం  గౌడ్,  సలహాదారులు గా  అలె. భాగ్యలక్ష్మి (గౌలిపుర కార్పొరేటర్), పాశం  సురేందర్,  మాజీ  కార్పొరేటర్ అలె జితేంద్ర (మాజీ కార్పొరేటర్) , కె. సదానంద్,         ఉపాధ్యక్షులుగా  అలె  భాస్కర్ రాజ్,  కె. జ్ఞానేశ్వర్  ముదిరాజ్,   గాలి  ప్రభాకర్,  సి. రూప్ రాజ్ , టి. వెంకటేష్ గౌడ్,  మామిడి  కృష్ణ, వై. రామకృష్ణ , ఎం. ప్రకాష్,  పి. ప్రకాష్ రాజ్, టి. మాణిక్ రావు, బి. వై. శ్రీకాంత్,  ఎం. రమేష్,       కార్యనిర్వాహక, సంస్కృతిక కార్యదర్శిగా  ఎ. శివచంద్ర  గిరి ,        కార్యదర్శులుగా  ఎం. వెంకటేష్, బి. సదానంద్ , కె. నాగరాజ్ , బి. రామన్ రాజ్ , కె. రాము గౌడ్, టి రిషికేష్ , డల్లు  శివ , టి. అశోక్  గౌడ్ , కె. శ్రీను ,  సహాయ  కార్యదర్శులుగా  జి. మధుకర్ , ఎన్. దేవేందర్ , కె. సంతోష్,  జి. రమేష్ , ఎం. రాము, సి. నర్సింగ్  రావు , పి.శంకర్ , సాంస్కృతిక         కార్యదర్శులుగా జమాల్పూర్ అశోక్ , సి. ఎం. ప్రవీణ్  రాజ్ ,       ప్రచార  కార్యదర్శులుగా టి. మేఘ నాథ్ , ఎం. వినోద్ , ఎం. విక్రమ్ ,       కార్యవర్గ  సభ్యులుగా  ఎ. సాయికిరణ్ , కె. దినేష్ ,  పి. అరుణ్, అలె రాతేంద్ర,  మామిడి  మహేష్ , కె. శ్రీకాంత్,  కె. రాజకుమార్ , వై.  భరత్,  కె. రమేష్ , ఎం. శేఖర్ , చందు  గౌడ్,  పి. రాజేశ్వర్ , టి.నితికేష్  సింగ్ , ఎం. వెంకటేష్ , కె.ఋషికేష్ ,  తదితరులు నియమితులైనారు.

]]>
Wed, 11 Jun 2025 21:22:38 +0530 admin
*అక్కడి గాలి పీలిస్తేనే దోషాలు హరించుకు పోయే ఒకే ఒక్క క్షేత్రం... ఎక్కడ ఉందంటే * https://prajakshethrenews.com/అక్కడి-గాలి-పీలిస్తేనే-దోషాలు-హరించుకు-పోయే-ఒకే-ఒక్క-క్షేత్రం-ఎక్కడ-ఉందంటే https://prajakshethrenews.com/అక్కడి-గాలి-పీలిస్తేనే-దోషాలు-హరించుకు-పోయే-ఒకే-ఒక్క-క్షేత్రం-ఎక్కడ-ఉందంటే *అక్కడి గాలి పీలిస్తేనే దోషాలు హరించుకు పోయే ఒకే ఒక్క క్షేత్రం... ఎక్కడ ఉందంటే *

ప్రజా క్షేత్ర్, భక్తి :

అత్యంత మహిమానిత్వమైన ఆరు దివ్య క్షేత్రా లలో ఒకటి పళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్రే కలదు. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. కుమార, కుమరన్, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షన్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్ మురుగ, మురుగన్ - ఇలా ఎన్నో పేర్లు కలదు. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి గల వైభవ ఆలయాలలో 'పళని' ప్రముఖమైంది. ఈ పుణ్య నామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన ఇరువురు ప్రియ పుత్రులైన గణేశుని, కుమారుని పిలిచి,* *యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్తారు.*వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వరూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు. అది చూసి శివ దేవుడు జాలిపడి 'అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి 'ఫలం - ని'! నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివాసం ఉండు' అంటూ కుమారుని బుజ్జగించాడు. దీంతో వైభవమైన 'పళని' రూపు దిద్దుకుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!.*పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్దమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది!. దీనిని 'మురుగన్ కొండ' అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై 'ఏరియల్ రోప్ - వే' ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణకోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!.*మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్ట మొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెలితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్థంబాలు అత్యంత సుందరమైన శిలా చిత్రాలతో మంత్రముగ్ధులుగావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.* గర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొందింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని 'నవ పాషాణం' అనే విశేషమైన శిలనుమలచి తయారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు.*ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకుపోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!.*మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ కృత్తిక  సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.*

]]>
Wed, 11 Jun 2025 20:54:27 +0530 admin
ఢిల్లీ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి & మంత్రి కొండా సురేఖ ను కోరిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ https://prajakshethrenews.com/ఢిల్లీ-బోనాల-ఉత్సవాలకు-ఏర్పాట్లు-చేయండి-మంత్రి-కొండా-సురేఖ-ను-కోరిన-లాల్-దర్వాజా-ఆలయ-కమిటీ https://prajakshethrenews.com/ఢిల్లీ-బోనాల-ఉత్సవాలకు-ఏర్పాట్లు-చేయండి-మంత్రి-కొండా-సురేఖ-ను-కోరిన-లాల్-దర్వాజా-ఆలయ-కమిటీ ఢిల్లీ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి -

మంత్రి కొండా సురేఖ ను కోరిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో మూడు రోజుల పాటు ఈ నెల 30 జులై 1,2 తేదీల లో నిర్వహిస్తున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ కోరింది.దేవాలయం చైర్మన్ బి.మారుతీ యాదవ్,మాజీ ఛైర్మన్ కె. వెంకటేష్ ,కోశాధికారి ఎ.చంద్ర కుమార్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం మంత్రిని జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలను దేశ ప్రజలకు తెలిపే ఉద్దేశంతో ఢిల్లీ తెలంగాణ భవన్ లో గత పది సంవత్సరాల నుండి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం ఇంకా పెద్దఎత్తున బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ తో పాటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి ఆలయ కమిటీ వారికి హామీ ఇచ్చారు.

]]>
Tue, 10 Jun 2025 19:44:09 +0530 admin
బోనాల సందడి షురూ.... https://prajakshethrenews.com/బోనాల-సందడి-షురూ https://prajakshethrenews.com/బోనాల-సందడి-షురూ బోనాల సందడి షురూ....
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 10 :
తెలుగింటి ఆడబడుచులు జరుపుకునే ఘనమైన పండగ బోనాలు పండగ. ఆషాడం మాసం వస్తుందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా.. ప్రజలు సుఖ శాంతులతో జీవించాలంటూ అమ్మవారిని వేడుకుంటూ బోనం సమర్పించే పండగ. గోల్కొండ కోటలో అమ్మవారికి బోనాలు సమర్పించడంతో మొదలయ్యే ఈ వేడుకలు ఆషాడం మాసంలోని ఆదివారం అంగరంరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది.మరికొన్ని రోజుల్లో ఆషాడ మాసం రానుంది. ఈ నేపద్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలూ బోనాల జాతరను జరుపుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుంది. అయితే మొదటి రోజే గురువారం రావడంతో జూన్ 26వ తేదీ నుంచే బోనాల సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్ల గురించి రివ్యూ మీటింగులో మంత్రి కొండా సురేఖ పలు సూచనలు చేశారు. జంట నగరాల్లోని మొత్తం 28 టెంపుల్స్ లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రావొద్దని.. బోనాల పండగను జరపడం కోసం ఎక్కడ లోటు లేకుండా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని.. ప్రభుత్వం నుంచి ఇప్పటికే రూ 20 కోట్ల మంజూరు చేశామని చెప్పారు. ఒకవేళ బోనాల ఏర్పాట్లకు ఈ డబ్బులు సరిపోలేదు ఇంకా కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్నీ తీసుకెళ్దామని.. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బందులు ఎక్కడా రానివ్వకుండా ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు సూచించారు. గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ కే ఇబ్బంది వచ్చింది. ఈసారి అలాంటి సన్నివేశం మళ్ళీ రిపీట్ కావోద్దని అధికారులకి సూచిస్తున్నా అని అన్నారు మంత్రి కొండా సురేఖ.ఆషాఢ మాస బోనాలు సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని.. గతంలో ఏర్పాట్లు చేసే సమయంలో జరిగిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. మళ్ళీ జరగకుండా ఈ ఏడాది ముందస్తుగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలని సూచించారు.జూన్ 26న ఆషాడం మాసం ప్రారంభం కానుంది. ఈ రోజు గురువారం కనుక తొలి బోనం గోల్కొండ లోని అమ్మవారికి సమర్పించడంతో బోనాల సంబురాలు ప్రారంభం అవుతాయి. అనంతరం వరసగా బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి. ఈ సంబురాల్లో రంగం, తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుంది. కనుక దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ అండ్ ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకొని పండగ లకు ముందే పనులను పూర్తి చేయాలని.. ఈ బోనాల సందర్భంలో విధులను నిర్వహించే అధికారులు.. ఉద్యోగంలా భావించకుండా.. ఒక సేవ చేస్తున్నామని భావించాలని చెప్పారు. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు దైవ చింతనతో జరగాలని అన్నారు. అదే విధంగా బోనాల జాతరలో విధులను నిర్వహించే పోలీస్ సిబ్బంది.. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మొత్తం మీద ఈ బోనాల జాతరలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని.. కనుక ఎటువంటి తలెత్తకుండా.. ఏర్పాట్లలో ఎక్కడ లోపం లేకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు మంత్రి కొండా సురేఖ.

]]>
Tue, 10 Jun 2025 17:14:44 +0530 admin
భక్తజన సందోహం నడుమ వైభవంగా గోవిందుడి రథోత్సవం https://prajakshethrenews.com/భక్తజన-సందోహం-నడుమ-వైభవంగా-గోవిందుడి-రథోత్సవం https://prajakshethrenews.com/భక్తజన-సందోహం-నడుమ-వైభవంగా-గోవిందుడి-రథోత్సవం భక్తజన సందోహం నడుమ వైభవంగా గోవిందుడి రథోత్సవం
ప్రజా క్షేత్ర్, తిరుపతి : 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్త్వజ్ఞానమిదే. అనంతరం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి, న‌మ్మాళ్వార్ల‌ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ర‌థోత్స‌వంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఎఫ్ఎ అండ్‌ సిఏవో శ్రీ బాలాజి, ఎస్ ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి,  ఇత‌ర ఇంజినీరింగ్ పలుశాఖల అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.
జూన్ 10న చక్రస్నానం.....
శ్రీ గోవింద‌రాజ‌స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 10న మంగళ వారం ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు  (ఆళ్వార్ తీర్థం నందు) స్నపన తిరుమంజనం, చక్రస్నానం వైభవంగా జరుగనుంది.  సా. 4.30 గంటలకు స్వామి, అమ్మ‌వార్లు బంగారు తిరుచ్చిపై, చ‌క్ర‌తాళ్వార్ పల్లకీలో  ఊరేగింపుగా పిఆర్‌.తోట నుండి సాయంత్రం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 07.00 గం.లకు శ్రీవారు ఉభయ నాంచారులతో బంగారు తిరుచ్చినందు చక్రత్తాళ్వార్ లతో నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు జరుగనుంది. అనంతరం రాత్రి 8.40 - 9.30 గం.ల మధ్య ధ్వజారోహణం, ఆస్థానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

]]>
Mon, 09 Jun 2025 18:55:23 +0530 admin
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు https://prajakshethrenews.com/ధ్వజారోహణంతో-వైభవంగా-ప్రారంభమైన-శ్రీ-ప్రసన్న-వేంకటేశ్వరస్వామివారి-బ్రహ్మోత్సవాలు https://prajakshethrenews.com/ధ్వజారోహణంతో-వైభవంగా-ప్రారంభమైన-శ్రీ-ప్రసన్న-వేంకటేశ్వరస్వామివారి-బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
ప్రజా క్షేత్ర్, తిరుపతి : 
 అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుండి 8.00 గంటల మద్య మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 5.30 నుండి 6.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం వీక్షించిన భక్తులు పునీతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
టిటిడి పటిష్ట ఏర్పాట్లు :
బ్రహ్మోత్సవాలను  వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేశారు.  ఎస్వీ మ్యూజిక్ కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు  ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని టిటిడి కోరుతోంది. అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు.

]]>
Sat, 07 Jun 2025 22:49:20 +0530 admin
ఘనంగా ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం 12 వ వార్షికోత్సవ వేడుకలు https://prajakshethrenews.com/ఘనంగా-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-దేవాలయం-12-వ-వార్షికోత్సవ-వేడుకలు https://prajakshethrenews.com/ఘనంగా-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-దేవాలయం-12-వ-వార్షికోత్సవ-వేడుకలు ఘనంగా ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం 12 వ వార్షికోత్సవ వేడుకలు

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం 12 వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ జనగామ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 5 గంటలకు సుప్ర భాత సేవ, గోపూజతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, రక్షా బంధన్,  పుణ్యాహవచనం, అంకురారోపణ,అఖండ దీపస్థాపన,  అష్టోత్తర శత కళశ పుష్కర మహా కుంభ అభిషేకం, ధ్వజా రోహణం, శిఖర అభిషేకం, మండప ఆరాధన, యాగ శాల ప్రవేశం, అనంతరం గణపతి, నవగ్రహ, దుర్గ, రుద్ర సహిత స్థాపితా దేవతా హోమాలు, మహా పూర్ణా హుతి, అలంకరణ తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి. సురేందర్ ముదిరాజ్, భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రధాన కార్యదర్శి కె. గురునాథ్ రెడ్డి, గౌలిపుర శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షులు కైలాష్ గంగపుత్ర, లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షులు బద్రీనాథ్ గౌడ్, వివిధ ఆలయాల ప్రతినిధులు బి వై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Fri, 06 Jun 2025 17:14:18 +0530 admin
జూన్ 07 నుండి 11 తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు https://prajakshethrenews.com/జూన్-07-నుండి-11-తేదీ-వరకు-శ్రీ-పద్మావతి-అమ్మవారి-వార్షిక-తెప్పోత్సవాలు https://prajakshethrenews.com/జూన్-07-నుండి-11-తేదీ-వరకు-శ్రీ-పద్మావతి-అమ్మవారి-వార్షిక-తెప్పోత్సవాలు జూన్ 07 నుండి 11 తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
ప్రజా క్షేత్ర్, తిరుపతి : 
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 07 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి.
ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం.
జూన్ 07వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. తెప్పోత్సవాల్లో భాగంగా జూన్ 07వ తేదీ రాత్రి 7.30 – 8.30 గం.ల మధ్య శ్రీకృష్ణ స్వామివారు,
 జూన్ 08వ తేదీన శ్రీ సుందరరాజస్వామి వారు,
జూన్ 09వ తేదీన శ్రీ పద్మావతీ అమ్మవారు నాలుగు మాడ వీధులలో విహరించనున్నారు. జూన్ 10వ తేదీ రాత్రి 8.30 – 10.00 గం.ల మధ్య గజ వాహనంపై,11 తేదీ రాత్రి 8.30 – 10.00 గం.ల వరకు గరుడ వాహనంపై అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు. జూన్ 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఆర్జితసేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

]]>
Fri, 06 Jun 2025 17:10:15 +0530 admin
అభిజీత్ ముహూర్తంలో రామ దర్బార్ పవిత్రీకరణ https://prajakshethrenews.com/అభిజీత్-ముహూర్తంలో-రామ-దర్బార్-పవిత్రీకరణ https://prajakshethrenews.com/అభిజీత్-ముహూర్తంలో-రామ-దర్బార్-పవిత్రీకరణ అభిజీత్ ముహూర్తంలో రామ దర్బార్ పవిత్రీకరణ
లక్నో, జూన్ 3
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆలయంలో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. 2024 జనవరి 22న గర్భ గుడిలో బాల రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పుడు రెండవ ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఈ రోజు నుంచి ప్రారంభమైంది, ఇది జూన్ 5న రామ్ దర్బార్ లోని విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠతో పూర్తవుతుంది. గంగా దసరా కూడా జూన్ 5న జరుపుకోనున్నారు. అయితే రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ ఆలయంలో జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు రామ దర్భార్ ను దర్శనం చేసుకోలేరు.రామ దర్భార్ ను చూసేందుకు ప్రణాళిక వేసుకుంటున్న భక్తులు ఈ నెల 5న భక్తులు అయోధ్యకు రావద్దని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే వాతావరణం దృష్ట్యా రామ దర్భార్ ప్రతిష్ట సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఈ కార్యక్రమం కోసం ఎవరినీ ఆహ్వానించలేదని చెప్పారు. ఆయన సోషల్ మీడియా ద్వారా భక్తులను కోరారు. అయితే.. భక్తులు యధావిధిగా బాల రామయ్యను దర్శనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. అంతేకాని ప్రత్యేక ప్రణాళికతో మాత్రం భక్తులు అయోధ్యకు రావద్దని అభ్యర్థించారు. రామమందిరం మొదటి అంతస్తులో రామ దర్బార్‌తో పాటు.. ఆలయ ప్రాంగణంలో మిగిలిన 6 దేవాలయాలను కూడా ప్రతిష్టించనున్నారు. ఇవి గణేశుడు, శివుడు, భగవతి, హనుమంతుడు, సూర్యుడు, అన్నపూర్ణ దేవి సహా శ్రీ విష్ణువు అవతారంలోని మిగిలిన విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. వీటికి సంబంధించిన ఆచారాలు ఈరోజ నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.జూన్ 5న ఉదయం 6:30 గంటలకు రామ దర్భార్ ప్రతిష్ట కార్యక్రమానికి కర్మ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠ ఉదయం 11:30 గంటలకు అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగే సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు రామ దర్భార్ కు సంబంధించిన కార్యక్రమాలు జరగనున్నవి. సోమవారం ఉదయం జూన్ 2వ సరయు ఒడ్డున మాతృ శక్తి ద్వారా భక్తితో గొప్ప కలశ యాత్ర జరిగింది. ఈసారి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తాన్ని అయోధ్య పండితులు నిర్ణయించారు

]]>
Tue, 03 Jun 2025 18:56:51 +0530 admin
గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం https://prajakshethrenews.com/గోవిందరాజస్వామివారి-బ్రహ్మోత్సవాలకు-వైభవంగా-ధ్వజారోహణం https://prajakshethrenews.com/గోవిందరాజస్వామివారి-బ్రహ్మోత్సవాలకు-వైభవంగా-ధ్వజారోహణం గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం

ప్రజా క్షేత్ర్, తిరుపతి :

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం మిథున లగ్నంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది. అంతకుముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో   శ్రీ గోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
బ్రహ్మోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు:
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. మూలవిరాట్ తోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు.  ప్రధానంగా జూన్ 06న గరుడ వాహనం, జూన్ 09న రథోత్సవం, జూన్ 10న చక్రస్నానం జరుగనున్నాయి. వాహనసేవల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు(ఎల్ఇడి)లు ఏర్పాటు చేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను కేటాయించారు. భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 07 గంటల నుండి 9.00 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
పెద్ద శేష వాహనం విశిష్టత....
పెద్ద శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి 'శేషశాయి' అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు.

]]>
Mon, 02 Jun 2025 23:32:36 +0530 admin
జూన్ 6న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు https://prajakshethrenews.com/జూన్-6న-శ్రీ-ప్రసన్న-వేంకటేశ్వరస్వామివారి-బ్రహ్మోత్సవాలు https://prajakshethrenews.com/జూన్-6న-శ్రీ-ప్రసన్న-వేంకటేశ్వరస్వామివారి-బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 15వ తేదీ వ‌రకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 15వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 3వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్ 6వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
7-06-2025  ధ్వజారోహణం - పెద్దశేష వాహనం
8-06-2025   చిన్నశేష వాహనం,   హంస వాహనం
9-06-2025      సింహ వాహనం,  ముత్యపుపందిరి వాహనం
10-06-2025  కల్పవృక్ష వాహనం, శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
11-06-2025   మోహినీ అవతారం, గరుడ వాహనం
12-06-2025 హనుమంత వాహనం,  గజ వాహనం
13-06-2025       సూర్యప్రభ వాహనం,   చంద్రప్రభ వాహనం
14-06-2025        రథోత్సవం,   అశ్వవాహనం
07-06-2025    చక్రస్నానం  ధ్వజావరోహణం
ఆలయ విశిష్టత : సుమారు వేయి ఏళ్లుకు పైగా చారిత్రక ప్రసిద్ధి ఉన్న కార్వేటినగర ప్రభువుల పాలనలో శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి అప్పలాయగుంట ఆలయం ఉండినట్లు, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయ ఉత్సవాలు, ఊరేగింపుల తరహాలో అప్పలాయగుంట ఆలయమునందు కూడా కార్వేటినగర ప్రభువులు ప్రధానపాత్ర పోషించి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి.
స్థల పురాణం: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలలోని వకుళామాత ఆశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో శ్రీ సిద్దేశ్వర స్వామి వారి తపస్సును మెచ్చి, ఆయన కోరిక మేరకు ప్రసన్నుడై అక్కడ అభయ హస్తముతో వెలసినట్లు తెలియుచున్నది.
ఈ ఆలయం తూర్పు ముఖముగా నిర్మింపబడి, గర్భాలయం నందు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి మూలమూర్తి చతుర్బుజుడై శంఖుచక్రాలు ధరించి, కటిహస్తం మరియు అభయహస్త ముద్రతో ప్రసన్నుడై ఉంటూ శ్రీదేవి, భూదేవి, చక్రత్తాళ్వారు, విష్వక్సేనులు, బాష్యకారుల ఉత్సవ విగ్రహాలు కలిగియున్నారు. గర్భాలయానికి నైరుతిమూలలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయము, వాయువ్యమూలలో శ్రీగోదాలక్ష్మీ అమ్మవారి ఆలయం స్వామివారికి అభిముఖముగా గరుత్మంతుల వారి విగ్రహము వెలసియున్నది. ఆలయ వెలుపలి ప్రాకారానికి ఎదురుగా సుమారు 100 గజాల దూరంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారి ఆలయం ఉన్నది.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 10వ తేదీ సాయంత్రం 4.30 - 6.30 గంటల మధ్య స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

]]>
Sun, 01 Jun 2025 22:07:45 +0530 admin
జూలై 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు అమ‌ర్‌నాథ్ యాత్ర https://prajakshethrenews.com/జూలై-3వ-తేదీ-నుంచి-ఆగస్టు-9వ-తేదీ-వరకు-అమర్నాథ్-యాత్ర https://prajakshethrenews.com/జూలై-3వ-తేదీ-నుంచి-ఆగస్టు-9వ-తేదీ-వరకు-అమర్నాథ్-యాత్ర జూలై 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు అమ‌ర్‌నాథ్ యాత్ర
     సుమారు 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది తో బందోబస్తు

ప్రజా క్షేత్ర్, న్యూ ఢిల్లీ :
అమ‌ర్‌నాథ్ యాత్ర‌ కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. జూలై 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు ఆ యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర సాయుధ పోలీసు ద‌ళాల‌కు(సేఏపీఎఫ్‌) చెందిన సుమారు 580 కంపెనీల సిబ్బందిని మోహ‌రించ‌నున్నారు. అంటే సుమారు 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది అమ‌ర్‌నాథ్ రూట్లో విధుల‌ను నిర్వ‌ర్తించ‌నున్నారు.ఇప్ప‌టికే 424 కంపెనీల బ‌ల‌గాల‌ను కేంద్ర పాలిత ప్రాంతానికి పంపించారు. ఇక మిగితా 80 కంపెనీల ద‌ళాలు ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో అక్క‌డ‌కు పంపారు. వాళ్ల‌ను కూడా వివిధ లొకేష‌న్ల‌కు మార్చుతున్న‌ట్లు చెప్పారు. అమ‌ర్‌నాథ్‌ యాత్రికుల‌కు పూర్తి స్థాయి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్లు కేంద్ర బ‌ల‌గాలు పేర్కొన్నాయి. త‌క్ష‌ణ‌మే కేంద్ర బ‌ల‌గాలు జ‌మ్మూక‌శ్మీర్‌లో పొజిష‌న్ తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22న జ‌రిగిన పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేస్తున్నారు.సీఏపీఎఫ్‌కు చెందిన అయిదు కంపెనీల్లో సీఆర్పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్ఎస్బీ ఉన్నాయి. గురువారం జ‌మ్మూ విజిట్ స‌మ‌యంలో భ‌ద్ర‌తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స‌మీక్షించ‌నున్నారు. సీఆర్పీఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ జ్ఞానేంద్ర ప్ర‌తాప్ ఇప్ప‌టికే అమ‌ర్‌నాథ్ యాత్ర‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. బీఎస్ఎఫ్ డీజీ ద‌ల్జిత్ సింగ్ చౌద‌రీ కూడా త్వ‌ర‌లో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు రెండు మార్గాల్లో వెళ్తారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పెహల్గామ్ దారి 48 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఇక గందేర్‌బ‌ల్ జిల్లాలోని బ‌ల్తాల్ రూట్‌లో 14 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది.

]]>
Thu, 29 May 2025 20:05:22 +0530 admin
భక్తి శ్రద్దలతో శ్రీ లలితా, విష్ణు సహస్ర నామ పారాయణం https://prajakshethrenews.com/భక్తి-శ్రద్దలతో-శ్రీ-లలితా-విష్ణు-సహస్ర-నామ-పారాయణం https://prajakshethrenews.com/భక్తి-శ్రద్దలతో-శ్రీ-లలితా-విష్ణు-సహస్ర-నామ-పారాయణం భక్తి శ్రద్దలతో శ్రీ లలితా, విష్ణు సహస్ర నామ పారాయణం 

ఉప్పుగూడ మళ్ళిఖార్జున నగర్ లోని  శ్రీ విఘ్నేశ్వర సాయిధామం ఆలయంలో 24వ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ చైర్మన్ మిద్దెల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక శ్రీ లలితా, శ్రీ విష్ణు సహస్రనామ సోత్ర పారాయణం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ మునిగంటి సుశీల్ కుమార్ చారి, అధ్యక్షులు బొడ్డు వెంకటేష్, కోశాధికారి గుండు శ్రీకాంత్, యూత్ కమిటీ అడ్వైజర్ వీర బోయిన శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 05 Apr 2025 09:23:03 +0530 admin