గో ఆధారిత వ్యవసాయం తోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం

గో ఆధారిత వ్యవసాయం తోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం

గో ఆధారిత వ్యవసాయం తోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం
*  గో ఆధారిత వ్యవసాయం కొనసాగాలి
 * గోశాలల్లో పశువులను నిర్భందించవద్దు ప్రకృతిలో స్వేచ్ఛగా అవి తిరుగాడాలి
 * రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేం సాగర్ యాదవ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 12 :
 గో ఆధారిత వ్యవసాయం తోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని, గో ఆధారిత వ్యవసాయం కొనసాగాలని, గోశాలల్లో పశువులను నిర్భందించవద్దు ప్రకృతిలో స్వేచ్ఛగా అవి తిరుగాడాలని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేం సాగర్ అభి ప్రాయపడ్డారు. గో ఆధారిత వ్యవసాయం పై ఆయన మాటల్లో చుస్తే   కాల చక్రం ఒక్క సారి గిర్రున తిరుగుతే బాగుండు. పల్లె సీమల మట్టి వాసనలు మరో మారు ప రిమళిస్తే ఇంకా బాగుండు. నిర్ణీమైన పుడమి పునరుద్దరణ జరగాలంటే పశువుల మల మూత్రా లతో వ్యవసాయం కొనసాగించాల కొమ్ము ప్రేం సాగర్ పేర్కొన్నారు.. ఆరు పదుల వయస్సు లో తీవ్రమైన అనారోగ్యంతో ఇద్దరు సహాయకులు లేకుండా ఇంటి నుండి బయటకు వెల్లలేని ఆ యన మలి దశలో తొలి పొద్దును చూడాలని పరితపిస్తున్నాడు. ఎద్దు ఎవుసం, గొర్రె మేకలతో అచ్చమైన పల్లె కాజిపల్లెలో జన్మించిన ఆయన భీమారం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన ఆయన ఉద్యోగం కోసం పటణానికి ప్రయనమయిన ప్రేం సాగర్ హైదరాబాద్ లో   తీవ్రమైన అనారోగ్యంతో ఇద్దరు సహాయకులు లేకుండా ఇంటి నుండి బయటకు వెల్లలేని ఆ యన మలి దశలో తొలి పొద్దును చూడాలని పరితపిస్తున్నాడు. ఎద్దు ఎవునం, గొర్రె మేకలతో అచ్చమైన పల్లె కాజిపల్లెలో జన్మించిన ఆయన భీమారం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన ఆయన ఉద్యోగం కోసం పట్టణానికి ప్రయనమయ్యా డు. ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నివాసమై ఉంటున్నా... పల్లె సీమల మీద ప్రేమానురాగం తగ్గ లేదు. వయస్సు పెరిగే కొద్ది రకరకాలైన వ్యాధులు ఆయనను వెంబడిస్తున్నా ఎంత మాత్రం వెరువకుండా పశువులను పెంచాలీ వాటి ద్వార వచ్చే మల మూ తాలతో పుడమిని పుణరుద్దరించాలని ఆకాంక్షిస్తున్నాడు. మార్కెట్లో లభించే రక రకాలైన వంగ డాలను సాగు చేస్తూ దిగుబడి పెంచుకోవడం కోసం విరివిరిగా రసాయన ఎరువులు, పిచికారి మందులతో పుడమి సహజ లక్షణాలను కోల్పోందని ఆవేధన వ్యక్తం చేస్తున్నాడు. దీనంతటికి కారణం నాటి వ్యవసాయ విధానం నేడు కొనసాగించకపోయినా కనీసం పశువుల మల మూత్రాల తో పంట పొలాలకు పరిపుష్టి అందించాలని ఆకాంక్షిస్తున్నాడు.
రైతు సంక్షేమ సేవా సంఘం ద్వార రాష్ట్ర వ్యాప్త ప్రచారం
రైతును రాజుగ చూడాలి.. గోఆధారిత వ్యవసాయాన్ని తీసుకురావాలన్న తలంపుతో రైతు సంక్షే మ సేవా సంఘం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించాడు. జిల్లాల వారిగా తిర ఎగుతూ సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించాలి. పశువులను పెంచి పోషించాలని ప్రచారం చేస న్నాడు. రసాయన ఎరువులు, పిచికారి మందులతో సహజత్వం కోల్పోయిన పంట పొలాలకు వ పున:జీవం అందించాలని కోరుతున్నాడు. పూర్వీకుల అడుగుజాడల్లో నడిచి పుడమి తల్లిని కాపా డుకుందామని ఊరూరా పిలుపునిస్తున్నాడు. భావితరాల వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రకృతిని పర్యావరణాన్ని రెండు కళ్లుగా భావించాలని అభ్యర్థిస్తున్నాడు. రైతు కు టుంబాలు, వ్యవసాయ కూలీలను కలుస్తూ ప్రకృతి వ్యవసాయానికి పూనుకోవాలని కోరుతున్నాడు. 3. దీనికి గోడు ప్రతి ఇంటిలో కాలానుగుణంగా పండ్లనిచ్చే చెట్లు పెంచడం, చెట్టు చేమ లేకుండా - ఏ ఇల్లు ఉండకుండా ప్రతి ఒక్కరు పచ్చదనాన్ని పెంపొందిచుకోవాలని పిలుపునిస్తున్నారు. నలుగున్న సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ కోసం పరితపన రైతు సంక్షేమ సేవా సంఘం ఏర్పాటు చేసిన ప్రేం సాగర్ గత నాలుగున్న సంవత్సరాలుగా ప్రకృ తి వ్యవసాయం కోసం పరితపిస్తున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్న ఆయన పట్టణ పరిసర ప్రాం తాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వారిని ప్రకృతి వ్యవసాయంపై అవగాహణ కల్పిస్తున్నాడు. ఆ లేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి రాయగిరిలో రైతులతో సమావేశమైన ఆయన అనారోగ్యాల కు ప్రధాన కారణం రసాయన ఎరువులతో పండించిన పంటలు ఆహారంగా తీసుకోవడమే అని వివరించారు. ఆరోగ్యంగా జీవించాలంటే సేంద్రి పద్దతుల్లో పండించిన పంటలను ఆహారంగా తీ సుకోవాలని సూచించారు. కొర్రలు, సామలు చిరుధాన్యాలు పండించాలని సూచించిన ఆయన రైతు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతు * సేవా సంఘం ద్వార సుమారుగా ఐదు లక్షల మందికి విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. న్వచ్ఛంద సంస్థల ద్వార సీడ్బాల్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపిన ఆయన ప్రకృతి వ్యవసాయం వై పు రైతులు దృష్టి సారించాలని కోరినట్లు తెలిపారు.
పశువులను గోశాలల్లో బంధించవద్దు.. ప్రకృతిలో స్వేచ్ఛగా పశువులు తిరుగాలి. పశువులను గోశాలల్లో నిర్భందింవద్దని కొమ్ము ప్రేమా సాగర్ యాదవ్ డిమాండ్ చేస్తున్నాడు. వే ముల వాడలో గల రాజేశ్వర స్వామి గోశాలలో ఉన్నటువంటి పశువులు సుమారుగా 3 వేలు పశువులకు పంపిణీ చేయించడంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిపారు. అదేవిధంగా హైదరా బాద్ పట్టణ పరిసరాల్లో గల ప్రైవేట గోశాలల్లో ఉన్నటువంటి పశువులను రైతులకు పంపిణీ చే యాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. భవిష్యత్తరాల వారికి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్య క రమైన ఆహారం అందించడం కోసం తనువు చాలించేంత వరకు గో ఆధారిత వ్యవసాయం వృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు