బోర్ వెల్ ను ప్రారంభించిన టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వతాల రాజేందర్
జంగమ్మెట్ లో నూతన బోర్ వెల్ ను ప్రారంభించిన టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వతాల రాజేందర్
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
జంగమ్మెట్ శివాజినగర్ లోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో రూ. 2 లక్షలు రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న నూతన బోర్ వెల్ ను టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వతాల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో నాయకులు సురేందర్, శ్రీనివాస్, శ్రీను, శ్రీశైలం గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.