భూమా అఖిలప్రియకు అస్వస్థత

భూమా అఖిలప్రియకు అస్వస్థత
ప్రజా క్షేత్ర్, అళ్లగడ్డ :
దొర్నిపాడు మండలం గోవిందిన్నెలో ఓ జాతరకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అఖిలప్రియ స్పృహతప్పి పడిపోయారు. ఉపవాస దీక్షలో ఉండడంతోనే స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.