5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలి : ఎమ్మెల్సి కవిత

5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలి : ఎమ్మెల్సి కవిత

 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలి : ఎమ్మెల్సి కవిత
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 20 :
ఈ నెల 25న 4 రాష్ట్రాల సిఎంలతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సమావేశం ఏర్పాటు చేయాలని, సమావేశంలో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలని కోరారు. 5 గ్రామాల్లో వెనక్కి తీసుకొచ్చేలా సిఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని, కరకట్టల ఎత్తు పెంచుకోవాలని, లేకపోతే రక్షణ ఉండదని తెలియజేశారు. భారీ వరదలు వస్తే ఆయా గ్రామాలు మునిగిపోతాయని కవిత పేర్కొన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత తెలిపారు. 5 గ్రామాల ప్రజలకు అనారోగ్యం వస్తే గుంటూరు ఆసుపత్రికి వెళ్లాలని అన్నారు.