గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం.... తప్పిన పెను ప్రమాదం

గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం.... తప్పిన పెను ప్రమాదం

గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం.... తప్పిన పెను ప్రమాదం 

ప్రజాక్షేత్ర్, క్రైం బ్యూరో :

ఈ ఏడు కొత్తదనం ఉండాలన్న ఆలోచనతో ఎంతో ఉత్సాహంగా గణేష్ మండపంలో కాటన్ తో డెకరేషన్ చేశారు..... వినాయక విగ్రహాన్ని కూడా మండపానికి తీసుకువచ్చారు... వినాయక చవితి పండుగ సందర్బంగా కాసేపట్లో పూజ చేస్తామని స్నానానికి అని చిన్నారులంతా వెళ్లారు... ఒక్కసారి విద్యుత్ కాంతులతో గణేష్ఎ మండపం ఎలా?  ఉందో చూద్దామని ఒక్కసారి మెయిన్ అన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ తగిలి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. రెప్పపాటులో గణేష్ మండపం అగ్నికి అహుతయ్యింది. ఇదంతా హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని పి ఎన్ టి కాలనీలో జరిగింది. స్నానాలు ముగించుకొని వచ్చిన చిన్నారులు గణేష్ మండపం అగ్నికి అహుతవ్వడంతో క్షణాల్లో బూడిదయ్యిందంటూ  కన్నీరు మున్నీరయ్యారు. 

.