సీఎం చంద్రబాబుతో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ

సీఎం చంద్రబాబుతో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ అంశాలపై ఇరువురి మధ్య చర్చ సాగింది.
సీఎం చంద్రబాబుతో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ అంశాలపై ఇరువురి మధ్య చర్చ సాగింది.