ఆర్కే ఎస్ మిషిన్ స్కూల్ లో నోట్ బుక్స్ పంపిణీ

ఆర్కే ఎస్ మిషిన్ స్కూల్ లో నోట్ బుక్స్ పంపిణీ

ఆర్కే ఎస్ మిషిన్ స్కూల్ లో నోట్ బుక్స్ పంపిణీ 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

ఆర్యవైశ్య సంఘం లాల్ దర్వాజా గౌలిపుర ఆధ్వర్యంలో ఆర్కే ఎస్ మిషిన్ స్కూల్ లో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. దాత సరాబు విశ్వేశ్వర గుప్త సహకారంతో నిర్వహించిన ఈ  కార్యక్రమానికి చీర రాములు గుప్తా, గుగ్గిల అశోక్ కుమార్ లు పాల్గొని, పేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్ లు బిస్కెట్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట చారి, సంఘ అధ్యక్షులు సరాబు సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి చాలిక నాగరాజు, కోశాధికారి గుగ్గిల సంతోష్ కుమార్, అడిషనల్ సెక్రెటరీ కటకం సతీష్ కుమార్, అడిషనల్ కార్యదర్శి పెద్ద నాగేష్ గుప్తా, సంఘ సభ్యులు చాలిక శివకుమార్, యాదగిరి, సంతోష్ కుమార్, శివ కృష్ణ, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.