పివి కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

పివి కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

పివి కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుములరేవంత్ రెడ్డి ఆయన నివాసంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 104 జయంతి సందర్భంగా  చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.  బహుభాష కోవిందుడు, రచయిత ఆర్థిక సంస్కరణాల పితామహుడిగా పీవీ నరసింహారావు దేశానికి అందించిన అమూల్యమైన సేవలను భారత వనిని ప్రగతి పదంలో నడిపించడంలో ఆయన పాత్రను ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు వేముల నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు మందుల సామెల్, ఎమ్మెల్యే మట్ట రాగమాయి, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. తదితరులు ఉన్నారు.