ముఖ్యమంత్రి సహాయ నిధికి 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళం

ముఖ్యమంత్రి సహాయ నిధికి 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళం

ముఖ్యమంత్రి సహాయ నిధికి 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళం

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి కాలరీస్ సంస్థ 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళాన్ని అందించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, సంస్థ సీఎండీ బలరాం నాయక్, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం ఇచ్చిన సింగరేణి కుటుంబీకులు అందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.