రామాయంపేట వాసి ముంబైలో సముద్రంలో గల్లంతు

రామాయంపేట వాసి ముంబైలో సముద్రంలో గల్లంతు

రామాయంపేట వాసి ముంబైలో సముద్రంలో గల్లంతు
ప్రజా క్షేత్ర్, మెదక్ :
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. ముంబై లో సముద్రం చూడటానికి వెళ్లి రామాయంపేట వాసి గల్లంతు అయ్యాడు. కుటుంబ సభ్యులతో  రాము(34) గురువారం బోట్ లో ప్రయాణం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. బోట్ దిగి వస్తున్న క్రమంలో అలలకు సముద్రంలో కొట్టుకుపోయి గల్లంతు అయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.