ఏపీ డిప్యూటీ సీ ఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన నీరబ్ ప్రసాద్ కుమార్ ఐఏఎస్

ఏపీ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) పదవీ విరమణ చేసిన నీరబ్ ప్రసాద్ కుమార్ ఐఏఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా నిబద్ధతతో, అంకిత భావంతో రాష్ట్రానికి సేవలందించిన ఆయనను పవన్ కళ్యాణ్ అభినందించారు.