విజయవాడలో ఓ వ్యాపార సంస్థ భారీగా కుచ్చుటోపి
విజయవాడలో ఓ వ్యాపార సంస్థ భారీగా కుచ్చుటోపి
ప్రజా క్షేత్ర్, విజయవాడ :
విజయవాడలో ప్రజలకు ఓ వ్యాపార సంస్థ భారీగా కుచ్చుటోపి పెట్టింది.
గుణదల ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్న అద్విక ట్రేడింగ్ కంపెనీ ప్రజలకు అధిక వడ్డీలు ఇస్తామంటూ సుమారు 300 మందిని నుంచి భారీగా రూ. కోట్ల నగదును వసూలు చేశారు. కైకలూరుకు చెందిన ఓ వ్యక్తి టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ మేరకు విచారణ చేపట్టగా సంస్థ ఎండి వెంకట ఆదిత్యను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు