సైయెంట్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

సైయెంట్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

సైయెంట్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సైయెంట్(Cyient) ఫౌండేషన్, ఏఐసీటీఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇది త్రైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా ప్రధానంగా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సైయెంట్(Cyient) ఫౌండేషన్, ఏఐసీటీఈ సహకారం అందించనున్నాయి. మొదటగా విశాఖ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి