క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు జగ్గ రెడ్డి అపన్న హస్తం

క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు జగ్గ రెడ్డి అపన్న హస్తం

క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు జగ్గ రెడ్డి అపన్న హస్తం

క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు జగ్గ రెడ్డి అపన్న హస్తం
 క్యాన్సర్ పేషంట్ ను పరామర్శించిన  జగ్గారెడ్డి
ప్రజా క్షేత్ర్, సంగారెడ్డి జూన్ 9 : 
క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గ రెడ్డి అపన్న హస్తం  అందించారు. సంగారెడ్డి పట్టణం లో నీ సోమేశ్వర వాడ కు చెందిన రాణి కిబ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. విషయం తెలుసుకున్న జగ్గ రెడ్డి క్యాన్సర్ పేషంట్ ఇంటికి వెల్లి పరామర్శించారు. ఈ సందర్బంగా జగ్గ రెడ్డి మాట్లాడుతూ  క్యాన్సర్ ట్రీట్ మెంట్  లక్షల రూపాయల తో కూడుకున్న వ్యవహారం కావడంతో  పేదలు ఆర్థికం గా చితికిపోతున్నరు.తన నియోజకవర్గంలో క్యాన్సర్ తో బాధపడే నిరుపేద లకు ట్రీట్ మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా క్యాన్సర్ పేషంట్  రాణమ్మ కు  ట్రీట్ మెంట్ కోసం నాలుగు లక్షలు రూపాయల ఆర్థిక సహాయం జగ్గారెడ్డి అందించారు. సంగారెడ్డి పట్టణం లో నీ సోమేశ్వర వాడ కు చెందిన రాణి కిబ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని, ట్రీట్ మెంట్ కోసం ఆర్థిక సహాయం నాలుగు లక్షలు అందించాను అని చెప్పారు.  స్పెసిఫిక్ గా మీడియా ముందుకు రావడానికి కారణం క్యాన్సర్ అనేది ఎవ్వరికీ రావొద్దు  క్యాన్సర్ బాధితుల ది టెన్షన్ లతో కూడిన జీవితం క్యాన్సర్ ట్రీట్ మెంట్  లక్షల రూపాయల తో కూడుకున్న వ్యవహారం కావడం తో  పేద లు ఆర్థికం గా చితికిపోతున్నరు  లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో బతకడం లేదు... ఆ పేషంట్ ట్రీట్ మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నా నియోజకవర్గానికి చెందిన ఆర్థిక స్థోమత  లేని పేద క్యాన్సర్ పేషెంట్ల కు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నా ను  మొన్న సదాశివపేట లో క్యాన్సర్ పేషంట్ కు 10 లక్షల రూపాయలు, ఈరోజు సంగారెడ్డి పట్టణానికి చెందిన  క్యాన్సర్ పేషంట్ కు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించాను . నా వద్దకు ఆరోగ్య సమస్య ల ట్రీట్ మెంట్ కోసం సహాయం కావాలని ఎంతోమంది వస్తారు.. వారికి   నా ద్వారా సహాయం అందుతుంది. కానీ ఎన్నడూ మీడియాలో రాదు. అది నాకిష్టం ఉండదు.  ఇలా మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం  రాష్ట్రం లో ఎంతో మంది దాతలు ఉన్నారు. క్యాన్సర్ పేషంట్ లకు వారి ద్వారా సహాయం దొరుకుతుందనే ఉద్దేశ్యం తో  మీడియా ముఖంగా అందించడం జరిగింది.