స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్​ గణేష్​ మండప నిర్మాణం

స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్​ గణేష్​ మండప నిర్మాణం

స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్​ గణేష్​ మండప నిర్మాణం

ప్రజా క్షేత్ర్,  వెబ్ న్యూస్ :

స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్​  భారీ గణేష్​  మండపం నిర్మిస్తున్నారు. ఇప్పటికే డెకరేటర్​ సుధారక్​ ఆధ్వర్యంలో కలకత్తాకు చెందిన 40 మంది కళాకారుల బృందం ఇప్పటికే గణేష్​ మండప  పనులను శామీర్​ పేట్ లో ​  ప్రారంభించారు. శామీర్​ పేట్​ లో నిర్మాణ  పనులు పూర్తయ్యాక ఆగస్టు 15 అనంతరం బాలాపూర్​ గ్రామంలో స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది అయోధ్య రామమందిరం ఆకృతిలో తయారుచేసిన విషయం విధితమే.