గ్రూప్ 1 లో విజయం సాధించిన సాయి శ్రీనివాస్ యాదవ్.
గ్రూప్ 1 లో విజయం సాధించిన సాయి శ్రీనివాస్ యాదవ్.

గ్రూప్ 1 లో విజయం సాధించిన సాయి శ్రీనివాస్ యాదవ్....
సాయి శ్రీనివాస్ యాదవ్ ను సత్కరించిన జమ్మిచెట్టు రాజు
లంగర్ హౌజ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం లలితాబాగ్ డివిజన్ రాఘవేంద్ర స్వామి నగర్ కు చెందిన సాయి శ్రీనివాస్ యాదవ్ గ్రూప్ 1 లో 473.5 మార్కులు సాధించాడు. దీంతో అతని తల్లి దండ్రులు సావిత్రి, రాజు యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సాయి శ్రీనివాస్ యాదవ్ ను లలితా బాగ్ డివిజన్ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు జమ్మి చెట్టు రాజు, లలితా బాగ్ టెంపుల్ మాజీ బోర్డు మెంబర్ నారని వేణు గోపాల్, సర్వేష్, నరసింహ తదితరులు కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.