ముస్తాబయిన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం
ముస్తాబయిన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం
ప్రజాక్షేత్ర్, ఏపీ బ్యూరో
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.