కొమురం భీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు
కొమురం భీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట యోధుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇతర ప్రతినిధులు ఉన్నారు.