పహల్గామ్ దాడి... ఇద్దరిని అరెస్ట్ చేసిన NIA

పహల్గామ్ దాడి... ఇద్దరిని అరెస్ట్ చేసిన NIA

పహల్గామ్ దాడి... ఇద్దరిని అరెస్ట్ చేసిన NIA

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ టెర్రర్ దాడికి సంబంధించిన కేసులో NIA పురోగతి సాధించింది. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు సహాయం చేసిన పహల్గామ్ కు చెందిన పర్వేజ్ అహ్మద్, హిల్ పారుకు చెందిన బషీర్ అహ్మద్ లను ఎన్ ఐ ఎ అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు పాక్ టెర్రరిస్టుల హస్తమున్నట్లు ఎన్ ఐ ఎ ధ్రువీకరించింది. కాగా ఉగ్రదాడిలో 26 మంది మరణించిన విషయం విధితమే