*మోదీ సంచలన ప్రకటన*
*మోదీ సంచలన ప్రకటన*
*పి ఓ కే, ఉగ్రవాదులను అప్పగిస్తే చర్చలకు సిద్ధం*: *మోదీ*
పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతి దాడి చేయాలని త్రివిధ దళాలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతి దాడి తప్పక చేస్తుందని తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు, ఉగ్రవాదులను అప్పగించడం తప్ప మరే అంశం చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో మరే దేశ జోక్యానికి ఒప్పుకోబోమన్నారు.