గౌలిపుర బోనాలకు విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ కు ఆహ్వానం

గౌలిపుర బోనాలకు విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ కు ఆహ్వానం

గౌలిపుర బోనాలకు విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ కు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, విజయవాడ :

హైదరాబాద్ పాతబస్తీ గౌలిపుర శ్రీ మహంకాళి మాతేశ్వరి,  భారత మాత  దేవాలయం, శ్రీ  కోటమైసమ్మ దేవాలయంలో జూలై, 20,21 వ తేదీన జరుగనున్న బోనాల ఉత్సవాలకు రావాలని కోరుతూ  విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ శ్రీను నాయక్ కు ఆలయ కమిటీ చైర్మన్ ఎర్మనీ కైలాష్ బృందం ఆహ్వానం అందజేసింది. ఈ సందర్బంగా ఆలయ ఈఓ కు శాలువా తో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో  గౌలిపుర  దేవాలయ  కమిటీ  సభ్యులు  ఆలయ అధ్యక్షులు  ఎర్మని  కైలాష్  గంగపుత్ర    , వర్కింగ్  ప్రెసిడెంట్  కె. ఎస్. ఆనంద్ , ముఖ్య  సలహాదారులు  కె. జ్ఞానేశ్వర్  ముదిరాజ్ ,  ప్రధాన  కార్యదర్శి  అల్లి మధు సుధన్  గిరి ,   ఉపాధ్యక్షులు  బి. వై. శ్రీకాంత్ ,   ట్రెజరర్  బొడ్డు  సాయి  బాబా ,  యెంగిలి. రాజు తదితరులు పాల్గొన్నారు.