బోనాల ఉత్సవాల బ్రౌచర్ ఆవిష్కరణ
బోనాల ఉత్సవాల బ్రౌచర్ ఆవిష్కరణ
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
పాతబస్తీ గౌలిపురలోని మహాంకాళి మాతేశ్వరి భారత మాత దేవాలయం, శ్రీ కోటమైసమ్మ దేవాలయం 2025 బోనాల ఉత్సవాల బ్రౌచర్ ను గౌలిపుర డివిజన్ కార్పొరేట్ అలె భాగ్యలక్ష్మి , ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్మని కైలాష్ గంగపుత్ర బృందం తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ఎస్. ఆనంద్ రావు , ముఖ్య సలహా దారులు ఎస్. మల్లేషం గౌడ్ , కె. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , మాజీ కార్పొరేటర్ పాశం సురేందర్ , అలె. భాస్కర్ రాజ్, సి. రూప్ రాజ్, ప్రధాన కార్యదర్శి అల్లి మధు సూదన్ గిరి , మామిడి కృష్ణ, వై. రామకృష్ణ , బి. వై. శ్రీకాంత్ , బొడ్డు సాయి బాబ, వై. రాజు, ఎం. ప్రకాష్ , పి. ప్రకాష్ రాజ్ , డల్లు శివ, జమాల్ పూర్ అశోక్ , జి. రమేష్, చెల్మని నర్సింగ్ , ఎం. వినోద్, కె. శ్రీకాంత్, అల్లి మహేందర్ గిరి, మేఘనాథ్, రాము గౌడ్, చందు గౌడ్, ఎం. విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.